– ఎన్నాళ్ళ నుండి చెట్లు పై మీకు మక్కువ…. ఎందుకు మొక్కలు నాటాలి అనిపించింది – హరీశ్ రావు… – నా ఐదేళ్ల ఏటా నుండే వనం పై మక్కువ.. చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే…. మొక్కే లేకుంటే మానవ మనుగడ లేనెట్టే – వనజీవి రామయ్య.. – అల్ఫాహారం చేస్తూ… వనజీవి రామయ్య తోముచ్చటించిన మంత్రి హరీష్ రావు గారు… ” సిద్దిపేట కు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ వింధ్యా
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటిన యాంకర్ వింధ్యా… పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని యాంకర్ వింధ్యా అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని అన్నారు. యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా …
Read More »సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు కృషి
సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. – అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్. – కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య. – వనజీవి రామయ్య కామెంట్స్* – అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం. – సహజంగా మొలకెత్తిన …
Read More »టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం-TRSWP KTR
.తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ కేసిఆర్ వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది 20 ఏళ్లలో పార్టి ఎన్నో ఓడి దుడుకులు ఎదుర్కొంది కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చింది …………….. ..కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది .రూ.16.11 కోట్లు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించాము .తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటు పోట్లతో ఈ స్థాయికి …
Read More »తెలంగాణలో కొత్తగా కొత్తగా 1811 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదవగా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కకు పెరిగారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్గా ఉండగా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన పాజిటివ్ …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్లో 151, వరంగల్ అర్బన్లో 102 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్లో 44, మహబూబ్నగర్లో 41, మహబూబాబాద్లో 39, సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్లలో 30, గద్వాలలో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27గా నమోదయ్యాయి. ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, …
Read More »కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నదని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా …
Read More »వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని …
Read More »ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే
‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది. తెలంగాణ సాధన కోసం పోరాటం …
Read More »అబద్ధాలకు ప్రతీక ఆర్కే
వాస్తవం ఇదీ కాంగ్రెస్ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు. 2014, ఆగస్టు 3 – కొత్త …
Read More »