తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …
Read More »మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక..!
న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ర్ట పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు బుధవారం న్యూజిలాండ్ పార్లమెంటరీ సభ్యురాలు ప్రియాంక రాధాక్రిష్టన్ ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు. భేటీ సందర్బంగా ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న …
Read More »హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం..!!
మున్సిపల్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేమని తెలిసే సాకులు వెతుక్కుంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని, కానీ ఎన్నికలను అడ్డుకునేందుకు కేసులను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమని, టీఆర్ఎస్ గెలుపు …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ ఫోటో
తెలంగాణ రాష్ట్రం అన్నింటా ప్రథమ స్థానంలో ఉంది.. అక్షరాస్యతలోనూ నంబర్ వన్గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. అందరినీ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని తీసుకున్నదన్నారు. మంగళవారం జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డిలతో కలిసి బుస్సాపూర్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు మంత్రి స్వయంగా అక్షరాలు …
Read More »తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి యువతను ఆలోచింపజేసిన మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు బుధవారం భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను సందర్షించారు. ఈ సందర్భంగా మమ్త్రి హారీష్ రావు మాట్లాడుతూ”మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా… ఆత్మవిశ్వాసం అవసరం.విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి. గతంలోఎంసెట్ఉండేది….ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు.నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలి.మంచి క్యాంపస్లో చదువుతున్నారు. తప్పకుండా మీరంతీ డాక్టర్లు …
Read More »దేశీయ శీతల పానీయం నీరా
తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …
Read More »తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలపై దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఆర్డర్తో అన్ని పిటిషన్లను డిస్మిస్ …
Read More »ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …
Read More »కారు నడిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు స్వయంగా కారు నడిపారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.వరంగల్ జిల్లాలో మడికొండలో ఐటీ కంపెనీల క్యాంపస్ ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహాన్ రెడ్డి,టెక్ మహేంద్రా సీఈఓ సీపీ గుర్నానీ,ప్రతినిధి ఆశోక్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని …
Read More »