యాదాద్రి భువనగిరి జిల్లా లోని సంస్థాన్ నారాయణపురం గ్రామం లో ఏర్పాటుచేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ధర్మభిక్షం గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా తన …
Read More »హైదరాబాద్లో జలవిహార్ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా సాగుతోంది. గత ఆరు రోజులుగా జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజు నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తున్న స్వామివారు పూజల అనంతరం భక్తుల ఆహ్వానం మేరకు వారి ఇండ్లలో జరిగే పాదపూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7న నెక్లెస్ రోడ్లోని జలవిహార్ను శ్రీ …
Read More »రేవంత్ ఇజ్జత్ మొత్తం తీసేసిన అమెరికన్లు..!
తాను పులిబిడ్డనని…తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేతనని తనది తాను డబ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇటు పార్టీలో నేతల సహకారం లేక…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది పడుతున్న రేవంత్కు…అటు ఆదరణ విషయంలోనూ అదే రీతిలో పరేషాన్ అవుతున్నారని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయనకు ఎదురైన అవమానం నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్టులో …
Read More »మేడారానికి మెరుగైన రవాణా సౌకర్యాలు.. మంత్రి ఎర్రబెల్లి
మేడారం జాతర నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులకు సాఫిగా ప్రయాణం సాగేలా …
Read More »ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శం.. మంత్రి కొప్పుల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నాం. కార్యకర్తలకు తగిన భాద్యతలు అప్పగిస్తామని తెలిపారు. నేడు రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడి పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని గత నెల రోజుల ముందుగానే సీఎం …
Read More »భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర.. మంత్రి కేటీఆర్
పట్టాణాభివృద్ది సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం పట్టణాభివృద్ది సంస్ధలు …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »సికింద్రాబాద్ గణేశుడికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రత్యేక పూజలు..!
హైదరాబాద్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర ఆద్యంతం ఆధ్మాత్మికంగా సాగుతోంది. ప్రతినిత్యం జూబ్లిహిల్స్లోని రామరాజు నివాసంలో ఈ శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం వివిధ దేవాలయాలను దర్శిస్తూ, భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సికింద్రాబాద్ గణేష్ ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ …
Read More »అది జరక్కపోతే గుండు గీయించుకుంటా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ ఆర్టీసీలో ప్రయివేట్ బస్సులను తీసుకోస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఐదేళ్ల వరకు ఎలాంటి బస్సు చార్జీలు పెంచకుండా ఉంటారా..?. ఒకవేళ రాబోయే ఐదేళ్లల్లో బస్సు చార్జీలు పెంచకుండా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను గుండు గీయించుకుంటానని”ఆయన సవాల్ విసిరారు. నిన్న బుధవారం రాష్ట్ర …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. నవంబర్ 6, బుధవారం సాయంత్రం ఫిల్మ్నగర్లోని సువర్ణభూమి శ్రీధర్ స్వగృహంలో జరిగిన పాదపూజల కార్యక్రమంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు పాల్గొన్నారు. స్వామివారిపై పూలవర్షం కురిపిస్తూ, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి శ్రీధర్ …
Read More »