Home / TELANGANA (page 667)

TELANGANA

ఐటీలో తెలంగాణ మేటీ

తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ రంగానికి చెందిన ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్ లో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిందని ఐటీ మరియు మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. అయితే ఉమ్మడి …

Read More »

తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. …

Read More »

ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఉండదా..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ …

Read More »

మున్సిపల్ సవరణ బిల్లు-2019కు ఆమోదం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …

Read More »

పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా …

Read More »

జెడ్పీటీసీ,ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను విడుదల చేయాలి-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి దయాకర్ రావుకు వినతిపత్రం …

Read More »

హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెల్సిందే. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగా వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన …

Read More »

ఇక ఇండియన్స్ ఆ దేశానికే వీసా లేకుండా వెళ్లవచ్చు..!

భారతీయులకు శుభవార్త…మూమూలుగా ఇండియన్స్ విదేశాలకు వెళితే..పాస్‌పోర్ట్ కంపల్సరీ..ము‌ఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు, కళాకారులకు, వ్యాపారులకు పాస్‌పోర్ట్ రావడం కష్టంగా మారింది. ఒక్క శ్రీలంకకు తప్పా..ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్ట్ తప్సనిసరి. అయితే పూర్వం సోవియట్ యూనియన్‌కు చెందిన ఉజ్బెకిస్తాన్ దేశం ఇండియన్స్‌కు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండా ఉజ్బెకిస్తాన్‌ను సందర్శించే అవకాశాన్ని వచ్చే ఏడాది నుంచి కల్పించనున్నట్టు ఆ దేశ రాయబారి …

Read More »

బ్రిడ్జి కుంగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి వేముల..!!

వేములవాడ బ్రాంచ్ రోడ్డు లో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర జరిగిన సంఘటన పై అసెంబ్లీ లో ఉన్న ఆర్.అండ్.బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి ఆర్అండ్ బి ఈఎన్సీ రవిందర్ రావు ను శాసన సభకి పిలిపించి ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు. ఈఎన్సీ ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా , 13 cm భారీ వర్షాలు కురవడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat