Home / TELANGANA (page 693)

TELANGANA

ఈ వార్త చ‌దివితే కాంగ్రెస్ నేత‌ల ఘ‌న‌కార్యం బ‌య‌ట‌ప‌డుతుంది

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. రాష్ట్రంలో పరిచయం అక్కరలేని ప్రాజెక్ట్…ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2004లో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ హ‌యాంలో కొంద‌రి జేబులు నింపుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాల వ‌ల్ల నిర్మాణం పూర్తికాక …

Read More »

రాష్ట్రంలో జ్వ‌రాలు…వైద్య శాఖ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని రాష్ట్రంలోని రీజినల్‌, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్‌ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని డిసైడ‌యింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు …

Read More »

వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?

వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …

Read More »

మీకు ఫ్రీ సినిమా టికెట్లు కావాలా..ట్రాఫిక్ పోలీసుల‌ను క‌ల‌వండి

ట్రాఫిక్ పోలీసులు ఏంటి..సినిమా టికెట్లు ఏంటి..మ‌న‌కు ఇవ్వ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?  నిజంగా నిజ‌మండి. ట్రాఫిక్ పోలీసులే సామాన్యుల‌కు సినిమా టికెట్లు ఇస్తున్నారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బండ్లు నడుపుతున్నవారిని ప్రోత్సహించ‌డంలో భాగంగా సినిమా టికెట్లను గిఫ్టులుగా ఇస్తూ పోలీసులు సర్ ప్రైజ్ చేస్తున్నారు. పంజాగుట్టలో ఎప్ప‌ట్లాగే మంగళవారం అడుగడుగునా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ కనిపించారు. కూడళ్లలో టూ వీలర్లను, వాహనాలను ఆపి… నంబర్ల ఆధారంగా వాటిపై చలాన్లు …

Read More »

దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు

సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …

Read More »

ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం.. హరీష్

ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్ లో జరిగిన సిద్దిపేట కో ఆపరేటివ్ సొసైటి అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. ఆటో డ్రైవర్లపై సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఆభావన పోవాలి అంటే మన నడవడికలో మార్పు రావాలన్నారు. ఆటో …

Read More »

కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంట..!!

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు పారుతున్న కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ గతంలోనే తేల్చి చెప్పిందన్నారు. విపక్ష నేతలు ఇప్పటికీ …

Read More »

కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి.. కేటీఆర్

తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదు. దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో …

Read More »

ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల …

Read More »

పసుపు రైతులు కన్నెర్ర..!

తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat