టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తన పుట్టిన రోజు జరుపుకోనున్న సంగతి విదితమే. అయితే ప్రతియేటా పుట్టినరోజు వేడుకలను కొందరు ప్రముఖులు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. మరికొందరు బర్త్డేలకు వెచ్చించే డబ్బును ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇందులో రెండోకోవకు చెందిన వ్యక్తి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …
Read More »అనవసర ఖర్చులు వద్దు.. ఆపదలో వున్నవారికి సాయం చేయండి..!!
ఈనెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు.. ‘24 జరగనున్న నా పుట్టనరోజు సందర్భంగా పార్టీ క్యాడర్, నేతలకు నేతలకు నేనొక మనవి చేస్తున్నాను. దయచేసి హోర్డింగులు, బొకేలకు అనవసర ఖర్చులు చేయవద్దని కోరుతున్నాను. ఓ చిన్న చిరునవ్వు నవ్వినా చాలు.. అదే పెద్ద గిఫ్ట్ అవుతుంది. అనవసర ఖర్చులు చేసేకన్నా ఆ డబ్బుతో మీరు ఆపదలో …
Read More »మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన సంతన్న, పోచంపల్లి..!!
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య ప్రజలతో కలిసి ఆయన మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. రైలులో ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతకుమందు వనస్ధలిపురంలో మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య …
Read More »ఇస్రో టీంకు శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. తెంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభనందనలు తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చంద్రయాన్-2 ప్రయోగం విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇస్రో టీంకు శుభాకాంక్షలు.. ప్రతీ భారతీయుడు …
Read More »కేటీఆర్ బర్త్డే సందర్భంగా #Giftasmilechalenge క్యాంపెయిన్కు అపూర్వ స్పందన…!
ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే. తన బర్త్డేలకు గిఫ్ట్లు, బొకేలు తీసుకురావద్దు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టద్దు…ఒక మొక్క నాటండి చాలు అంటూ గత కొన్నేళ్లుగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్లుండి కేటీఆర్ బర్త్డే సందర్భంగా #Giftasmilechalenge సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. అంటే కేటీఆర్ పుట్టిన రోజున మనం “ఒకరికి సాయం చేద్దాం..మరొకరి …
Read More »ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం ఉదయం పదిన్నరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తన సొంతూరు అయిన చింతమడక గ్రామంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో గ్రామానికి చెందిన ప్రజలందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాపంక్తి భోజనాలు చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ”గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ. పది …
Read More »చింతలేని గ్రామంగా చింతమడక
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్ …
Read More »చింతమడకలో సీఎం కేసీఆర్ ఏమి ఏమి చేయనున్నారంటే..!
నేను మళ్లీ వస్తా.. అన్ని విషయాలను మాట్లాడుకుందాం.. మీతో రోజంతా గడుపుతా.. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ చింతమడక గ్రామస్థులతో అన్న మాటలివి. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులు దాని ప్రకారం ప్రతిపాదనలను రూపొందించారు. …
Read More »ఉజ్జయినీ మహాంకాళీని దర్శించుకున్న మాజీ ఎంపీ కవిత
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న ఆమె అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉజ్జయినీ మహాంకాళీకీ సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం …
Read More »