Home / TELANGANA (page 757)

TELANGANA

నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం..!!

నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపుతాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ” నారాయణ రావు పేట మండలం కళ30 ఏండ్ల కల, పోరాటం చేసి కల సహకారం చేసుకొని ఎన్నికలు జరుపుతున్నాం. జూన్ మొదట …

Read More »

మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …

Read More »

ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ హావా..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో …

Read More »

మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ..!!

మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరుపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్  అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో …

Read More »

ఎంపీటీసీ టికెట్ కలిపిన శుభవేళ..!!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రతి ఇంటికి జరుగుతూ అభ్యర్థులు హుషారుగా ప్రచారం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా  టిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు టిక్కెట్లు ఆశించారు.  అయితే అదే మండలానికి చెందిన సీనియర్ నేత …

Read More »

తెలంగాణ రైతాంగానికి”శుభవార్త”!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు టీ సర్కారు శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ …

Read More »

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …

Read More »

గోదావరి జలాలతో మీ గోస తీరుస్తా..మాజీ మంత్రి హరీష్ రావు

గోదావరి జలాలతో మీ గోసా తిరుస్తా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి గ్రామంలో సిద్దిపేట అర్భన్ మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవి చివరి ఎన్నికలు… ఇక సేవ చేయటమే మిగిలింది.. నేను ముమ్మాటికీ మీ సేవకుడినే, సర్పంచ్, ఎంపీ టి సి లు రెండు కండ్ల వంటి వారు. …

Read More »

పంజాగుట్ట ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు

  ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ లభించింది. నగరంలోని పంజాగుట్టలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో గొడవ సందర్భంగా బస్సు రూఫ్‌ టాప్‌ పైకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ వాంగ్మూలం ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో …

Read More »

కూతురిని తల్లికే అప్పగించండి..కోర్టు ఆదేశాలు..

జస్టిస్‌ నూతిరామ్మోహన్‌ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పెద్ద కుమార్తెను తల్లికి అప్పగించాలని సూచించింది. అయితే వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలంది. తదుపరి విచారణను జూన్‌4కు వాయిదా వేసింది. తన కుమార్తెలను అప్పగించాలంటూ జస్టిస్‌ రామ్మోహన్‌రావు కోడలు సింధు శర్మ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat