తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో విశిష్ట గుర్తింపు దక్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్’ పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …
Read More »కేసీఆర్ అరుదైన నాయకుడు..!!
అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని కేటీఆర్ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.కేసీఆర్ పుట్టిన రోజున పార్టీ కార్యకర్తలు …
Read More »బతుకులు మార్చిన విధాత..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ముందుగా జన్మధిన శుభాకాంక్షలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది.ఈ ఐదేళ్ళ కాలంలో తెలంగాణ తనను తాను రుజువు చేసుకుంది.కేసీఆర్ లాంటి సమర్ధుడైన,ముందుచూపు కలిగిన నాయకుని పాలనలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణా వెలుగొందుతోంది.నేడు దేశానికి తెలంగాణా రోల్ మోడల్ గా నిలబడింది.తెలంగాణా పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుంటుందంటే మన పరిపాలన ఎలా ఉందో అర్దం చేసుకోవొచ్చు.. అయితే …
Read More »ఈ నెల 20 లోపు 15 మంది టీడీపీ కీలకమైన నేతలు వైసీపీలోకి..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వలసలు జోరందుకున్నాయి.అయితే ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు,ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వరం రోజులనుంచి చూస్తే.. మొన్న మేడా మల్లికార్జున రెడ్డి ఆ తరువాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్నటికి నిన్న అవంతి శ్రీనివాస్ , దాసరి జై రమేష్.. ఈ విధంగా అధికార పార్టీ నేతలంతా వైసీపీ అధినేత …
Read More »బాబు మరో కాపీ..తెలంగాణ పథకం యథాతథంగా అమలు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు తెలంగాణను కాపీ కొట్టేశారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా, ఆయన తన విధానాన్ని తనే మార్చేశారు. అది కూడా స్వల్పకాలంలోనే కావడం గమనార్హం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న రూ. …
Read More »కేసీఆర్ బర్త్డే గిఫ్ట్…మరో రెండు జిల్లాల ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా తమకు తీపికబురు వస్తోందని రెండు జిల్లాల నేతలు ఖుష్ అవుతున్నారు. స్వరాష్ట్ర ప్రదాత జన్మదినం నేపథ్యంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నారాయణ్పేట, ములుగును కొత్త …
Read More »బాబుకు సండ్ర రివర్స్ పంచ్ ఇవ్వనున్నారా..?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది . నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ఇంత వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోలేదు సండ్ర వెంకటవీరయ్య. బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాలక మండలి …
Read More »మంత్రివర్గ విస్తరణ ముహుర్తం…గవర్నర్తో కేసీఆర్ భేటీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.
Read More »ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సీఎం …
Read More »న్యూజీలాండ్ లో కేసీఆర్ గారి 65వ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 65 వ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ ఆధ్వర్యంలో ఆక్లాండ్ సూపర్ సిటీలోని ఎప్సం మరియు మనుకవ్ సిటీలోని న్యూజీలాండ్ బ్లడ్ శాఖలలో నిర్వహించడం జరిగింది.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు నిరాడంబరంగా సందేశాత్మకంగా “రక్త దానం – ప్రాణ దానం ” సామజిక కార్యక్రమం నిర్వహించినట్టు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి …
Read More »