టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తారకరామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. మంత్రిగా ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …
Read More »మోడీకి ఎన్నికల భయం..తెలంగాణ పథకాలతోనే ఓట్లు అడిగే ఎత్తుగడ
ఇటీవల జరిగిన చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరాజయంతో భారతీయ జనతాపార్టీలో మథనం మొదలైంది. ఈ ఓటమికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్ గాంధీ ఎటాక్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ …
Read More »జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …
Read More »మోడీతో కేసీఆర్ భేటీ వెనుక అసలు నిజం చెప్పిన ఎంపీ వినోద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం అవడంపై వివిధ పార్టీల నేతులు వివిధర కాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవగాహన లేకుండా కొందరు…ఉద్దేశపూర్వ విమర్శలతో మరికొందరు విమర్వలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం …
Read More »గుడ్ న్యూస్..ఏప్రిల్ నుంచే కొత్త పెన్షన్లు
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త వారికి, పెంచే ఆసరా పింఛన్లను 2019, ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు …
Read More »ప్రధానితో కేసీఆర్ భేటీ..కీలక అంశాలపై వినతి
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు. * సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ * కరీంనగర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం * హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు …
Read More »కేటీఆర్ చేతుల మీదుగా చరణ్ మూవీ ట్రైలర్…!
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ మరోసారి నటుడు రాంచరణ్తో వేదిక పంచుకోనున్నారు. మెగా ఫ్యామిలీ హీరో నటించిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. గురువారం యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ఈ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో కేటీఆర్ ట్రైలర్ను విడుదల చేస్తారు. డీవీవీ …
Read More »మా ఓట్లు టీఆర్ఎస్కే…దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …
Read More »నేడు మోడీతో కేసీఆర్ భేటీ…అపాయింట్మెంట్ ఖరారు
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కోల్కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు …
Read More »టీఆర్ఎస్ నేతలకు ఈ పదవి వద్దే వద్దట
సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, …
Read More »