Home / TELANGANA (page 800)

TELANGANA

కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు

 రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …

Read More »

లీడర్‌ లేని కాంగ్రెస్.. క్యాడర్‌ కూడా లేని టీడీపీ..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య …

Read More »

అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ

యాసంగి రైతుబంధు పథకం అమలులో భాగంగా సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.150 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేపట్టవద్దన్న ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ వ్యవసాయశాఖ ఆన్‌లైన్ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సొమ్మును జమచేస్తున్నది. గతంలో గ్రామసభల ద్వారా 51 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం చెక్కులను …

Read More »

రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే…కేటీఆర్

శనివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువటంకాకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌కు హితవుపలికారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. రాహుల్, నరేంద్రమోదీ …

Read More »

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా …

Read More »

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఎంపీ వినోద్…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా భైంసా, కామారెడ్డిలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ వినోద్ స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు పేరు మార్చినట్లు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాణహిత-చేవెళ్ల పేరు డా. బీఆర్ అంబేద్కర్ పేరు మీదనే కొనసాగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ఎలాంటి …

Read More »

కోదండ‌రాంకు కాంగ్రెస్‌ ఊహించ‌ని షాక్

తెలంగాణ జ‌న‌స‌మితి నేత, మాజీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారా? టీఆర్ఎస్ వ్య‌తిరేక అజెండాతో ముందుకు సాగుతున్న ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య‌లోనే వ‌దిలేసి బ‌క్రాను చేయ‌నుందా? త్వరలో ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను అమ‌ల్లో పెట్ట‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.   టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ-తెలంగాణ జనసమితి క‌లిసి కూట‌మి ఏర్పాటు చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇంకా సీట్ల …

Read More »

కేటీఆర్‌ను విమర్శించి న‌వ్వుల పాలు అవుతున్న బాబు

గోబెల్స్ ప్ర‌చారానికి సుప్ర‌సిద్ధ చిరునామా,అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బాబు తీరు.ఆయ‌న అత్యుత్సాహం కారణంగానే న‌వ్వుల‌పాలు అయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌తో మారోమారు ఈ …

Read More »

ఎన్నికల ప్రచారంలో ఊరూరా టీఆర్‌ఎస్ అభ్యర్థులు…

ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వేగం పెంచారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే నియోజకవర్గాల్లో నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.   భూపాలపల్లి పట్టణంలోని 1వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జనగామ జిల్లా …

Read More »

హరీషన్న సృష్టించిన ప్రత్యేక రికార్డ్ ఇది…

తన్నీరు హరీశ్ రావు…టీఆర్ ఎస్ పార్టీ అధినేత – తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా – సత్తా ఉన్న నాయకుడనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి టాక్ కారణంగానే ఆయన ఇరకాటంలో పడ్డారని – గులాబీ దళపతి వారసుల పోరులో హరీశ్ రావుకు కుంపట్లు మొదలయ్యాయని…ఏకంగా పార్టీకి మద్దతిచ్చే మీడియాల్లోనే ఆయన్ను పక్కనపెట్టే పరిస్థితి ఎదురైందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat