Home / TELANGANA (page 850)

TELANGANA

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం …

Read More »

రాహుల్ దూత స‌మ‌క్షంలోనే..టీకాంగ్రెస్ నేతల ర‌చ్చ‌రచ్చ‌..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాల‌కు అద్దంప‌ట్టేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తాము బ‌లంగా ఉన్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌ని ఓ వైపు కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బా కొట్టుకుంటుంటే..క్షేత్ర‌స్థాయిలో అలాంటి చాన్సే లేద‌నే పరిణామాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ వేదిక‌గా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింప‌నున్న తెలంగాణ ప్ర‌భుత్వం

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకోనుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత  ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమ‌ని ఆయ‌న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని వివ‌రించారు. …

Read More »

ఎంపీ క‌విత నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన మంత్రి తుమ్మ‌ల‌

నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భ‌వనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్ర‌శంసించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు. …

Read More »

నిజామాబాద్ యువ‌త‌కు ఎంపీ క‌విత బంప‌ర్ ఆఫ‌ర్

నిజామాబాద్ జిల్లా యువ‌త‌కు ఎంపీ కల్వకుంట్ల కవిత బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేప‌థ్యంలో  త‌మకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని …

Read More »

పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి జూప‌ల్లి ఓఎస్డీ

ఓ సీఐ త‌న‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ జీ.వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. వివిధ చానల్స్ లో వస్తున్న కథనాలు అవాస్త‌వ‌మ‌ని, వాటిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో వీరారెడ్డి కోరారు. త‌న‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా… తిరిగి త‌న‌పైనే నిరాధారమైన ఆరోపణలు చేయటం బాధాకరమ‌ని వీరారెడ్డి  ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కె జనార్దన్ రెడ్డి గత …

Read More »

రానున్న ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలుస్తాం..మంత్రి తుమ్మల

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కార్పోరేటర్ స్వప్న శ్రీధర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని యాబై ఒక్కటి డివిజన్ కార్పోరేటర్ మిడిదోడ్డి స్వప్న శ్రీధర్ తన గొప్పమనస్సును చాటుకున్నారు.ఈ క్రమంలో తన డివిజన్ పరిథిలో ఉంటున్న ఆర్ వెంకటమ్మ మరియు బాబుకు కి సంబంధించిన వి ఐలమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో స్వప్న శ్రీధర్ ఆమెను నగరంలోని అమ్మా ఓల్డేజ్ ఆశ్రమంలో చేర్పించారు.ఆనంతరం ఆమె మాట్లాడుతూ యువమంత్రి కేటీ …

Read More »

మంత్రి కేటీఆర్ కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?

‘అన్నా ఆపదలో ఉన్నాం. సాయం చేయండి’ అని ఒక్క ట్వీట్‌ పెడితే చాలు ఎక్కడున్నా నిమిషాల్లో స్పందిస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే కేటీఆర్‌ తాజాగా అభిమానులతో ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా …

Read More »

మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హీరోయిన్.!

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థి ఖరారు అయ్యారా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారా. అంటే అవును అంటున్నారు ఈ రోజుల్లో ఫేం సినీ నటి రేష్మా రాథోడ్ . ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే బీజేపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat