Home / TELANGANA (page 872)

TELANGANA

మంత్రి కేటీఆర్‌ పేరుతో కారు నంబర్‌ ప్లేట్‌..!!

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్‌’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్‌ పేరు వచ్చేలా నంబర్‌ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ‘‘టీఎస్‌ 11 కేటీఆర్‌ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్‌ సర్‌ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …

Read More »

మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష

హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో నూతనంగా 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఆ పోస్టుల్లో భాగంగా 616 లెక్చరర్‌, 15 ప్రిన్సిపల్‌ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ …

Read More »

రూ.100 కోట్ల తోహాస్ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం..

ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ ( తోహాస్) అక్రమాలకు అడ్డుకట్ట పడింది.నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల పరమైన సుమారు రూ.100 కోట్ల తోహాస్ భూములు మంత్రి మహేందర్ రెడ్డి చొరవతో తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోగలిగింది. జాతీయ రహదారుల మీద ట్రక్ డ్రైవర్ లకు విశ్రాంతి నిచ్చేందుకు కేంద్రం సహాకారంతో గత 1987 లో రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర పెద్దంబర్ పేట …

Read More »

వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!! మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత …

Read More »

తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!

వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. see also:సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగమించడంలో, తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యక్రమాలు దేశానికే …

Read More »

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. ఇలా ప్రజా శ్రేయస్సు కోరే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలోనే నిజమైన ప్రజా సేవ ఉన్నదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామ చౌరస్తాలో బుధవారం మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.29 లక్షల 29వేల 524 రూపాయల మేర …

Read More »

జులై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 ప్రారంభం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ఫేజ్-2 పనులను ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. see also:మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జులై …

Read More »

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశంలోవ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డును మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.ఈ నెల 23న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat