Home / TELANGANA (page 908)

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వెల్ అవుతుంది అన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ నిషీత్ సక్సెనా.ఈ భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారన్న దానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయని సక్సేనా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, పనులు కొనసాగుతున్న తీరుపై అరణ్య భవన్ లో అటవీ, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సక్సేనా సమీక్షా …

Read More »

ఎయిమ్స్ ఏర్పాటు పక్రియలో మ‌రో కీల‌క ముందుడుగు..

తెలంగాణ‌ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు ప్ర‌క్రియ వేగ‌వంతం అయింది. మ‌రో కీల‌క ముందుడుగు ప‌డింది. ఎయిమ్స్ ఏర్పాటు, స్థ‌ల ప‌రీశీల‌న కోసం కేంద్రం ఓ క‌మిటీని నియ‌మించింది. త్వ‌ర‌లోనే ఆ క‌మిటీ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు కేంద్రం రాష్ట్రానికి పంపిన లేఖ‌లో పేర్కొంది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశ‌నం, రాష్ట్ర ఎంపీలు పార్ల‌మెంట్ లో చేసిన ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా తెలంగాణ వ‌చ్చిన ఎయిమ్స్ ఏర్పాటు ప్ర‌క్రియ వేగంగా న‌డుస్తున్న‌ది. కొద్ది రోజుల …

Read More »

మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసూ… ఏసీబీ కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …

Read More »

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగే నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తార‌క రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థ‌న మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నల్ల‌గొండ‌ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …

Read More »

టీడీపీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఎంపీ క‌విత‌

ఇప్ప‌టికే చిక్కి శ‌ల్య‌మై..భ‌విష్య‌త్ మృగ్య‌మై పోయిన తెలంగాణ టీడీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కోరుట్ల టీడీపీ ఇంచార్జి సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎంపీ కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన  ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత …

Read More »

సంక్షేమ పథకాల అమలుతో విపక్షాల విలవిల..మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో విపక్షాలు విలవిలలాడిపోతున్నాయని రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆసరా ఫించన్లనుండి కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిన విపక్షాలకు ఈ నెల నుండి అమలులోకి రానున్న వ్యవసాయానికి పెట్టుబడి పధకం (రైతుబంధు )తో …

Read More »

అనుదీప్ ను అభినందించిన సీఎం కేసీఆర్

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మద్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సిఎం అన్నారు.  

Read More »

సివిల్స్ టాపర్ ను అభినందించిన ఎంపీ కవిత

సివిల్స్-2017 టాపర్ దురిశెట్టి అనుదీప్ తన తల్లిదండ్రులతో పాటు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు. అనుదీప్ ను ఆమె అభినందించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచారని ప్రశంసించారు. సివిల్స్ టాపర్ అనుదీప్, బాక్సర్లు అసాముద్దీన్, నిఖత్ జరీన్ లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. వారి …

Read More »

రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …

Read More »

ఈ నెల 10న రైతుబంధును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat