ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనుదీప్.. ఐఏఎస్ లక్ష్యంగా సాధన చేస్తూ నాలుగో ప్రయత్నంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.ఈ క్రమంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్కు రావాలని సీఎం …
Read More »రెండో సారి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా “కాసర్ల నాగేందర్ రెడ్డి “.
2016లో ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై , పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండాని ఎగరేశారు అలాగే అత్యధిక సభ్యత్వ నమోదుచేసి , ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి , సంక్షేమ పథకాలను తెలియచేస్తూ , ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియా లో ఇటు తెలంగాణ …
Read More »హైదరాబాద్ నగరం రిచ్చెస్ట్ సిటీ..వీకే సింగ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ క్యాంపస్ లో విదేశాంగ శాఖ IBM మధ్య డెక్కన్ డైలాగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ తో పాటు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of …
Read More »పెట్టుబడిదారులకు కేంద్రం తెలంగాణ..కేటీఆర్
పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఐఎస్బీలో అభివృద్ధి కొరకు ఆర్థిక దౌత్యంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి వీకేసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు …
Read More »రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు..జానా సంచలన కామెంట్
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు తయారైందని రాజకీయవర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే…నేనంటే నేను సీఎం అభ్యర్థిని అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న తీరుతో జనాలు నవ్వుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సిన …
Read More »రేవంత్ డైలమా..? కాంగ్రెస్ గౌరవిస్తోందా….అవమానిస్తోందా..?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై గుడ్డి ద్వేషంతో ఆయన్ను ఇరకాటంలో పెట్టాలనే కుట్రతో ఓటుకునోటు కుట్రకు దిగి అడ్డంగా బుక్ అయిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన ఎత్తుగడల కోసం ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చేరువ అయిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ ఆ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆయనకు కాంగ్రెస్ చుక్కుల చూపించడం మొదలుపెట్టింది. …
Read More »హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి అంబర్పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. Attended & …
Read More »గ్యాంగ్స్టర్ నయీం భార్య అరెస్టు..!
గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం …
Read More »కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన హీరోయిన్ మాధవీలత
ప్రముఖ సినీ నటి, హీరోయిన్ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర …
Read More »హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ
ఆమె ఓ జిల్లా కలెక్టర్..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.సాధారణంగా డబ్బు, హోదా, అధికారాలను చూసుకుని చాలా మంది మిడిసి పోతుంటారు. కానీ కొందరు అందుకు భిన్నంగా ఎంత పెద్ద స్థాయిలో వున్నప్పటికీ సామాన్య మనుషుల పట్ల ప్రేమ కలిగి వుంటారు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అక్కడో ఎక్కడో అలాంటి సహృదయులు వుంటారు. అలాంటి సహృదయత కలిగిన కలెక్టరమ్మే ఈమె. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయిన దివ్యదేవరాజన్ …
Read More »