తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఖమ్మం విప్లవాల ఖిల్లా అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం అబ్బురపడేలా తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని..దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.పేదవాడి కష్టం, …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …
Read More »పదునెక్కుతున్న బాణం..!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస బహిరంగ సభలతో యువనేత, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు దీటుగా సాగుతున్న ‘జనహిత ప్రగతి సభ’ల్లో ఆయన ప్రసంగాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, అటు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘జనహిత …
Read More »ఇంటింటికీ కంటి పరీక్షలు..సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరిక్షలు నిర్వహించడానకి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. పక్కా ప్రణాళిక, ఆచారణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కంటి పరిక్షలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …
Read More »కుల వృత్తులన్నింటికి పూర్వ వైభవం తీసుకరావడమే సీఎం కేసీఆర్ లక్ష్య౦
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల గుజరాత్ రాష్ర్ట పర్యటన వివరాలను ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా …
Read More »కేసిఆర్ కిట్ సూపర్ హిట్..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్ అయిందని..ఈ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ …
Read More »జహీరాబాద్ లో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం అధికారక కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయించడంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటారు .అయితే ఎంత బిజీ బిజీ గా ఉన్న కానీ ఒక సామాన్యుడిలా ఉదయం పూట వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించే విధంగా మంత్రి …
Read More »హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగు స్థలాన్ని ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం .అందులో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతున్నా సంగతి తెల్సిందే .తాజాగా ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఈ నెల 27న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి …
Read More »మియాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి శంఖుస్థాపన ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సహకారం తో హైదరాబాద్ మహానగరంలో జీ హెచ్ ఎం సీ పరిథిలోని మియపూర్ డివిజన్ మయూరి నగర్ లో కేంద్రీయవిహార్ నుండి RL సిటీ వరకు ,జెపిన్ నగర్ రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ హరిచందన ,స్థానిక ఎమ్మెల్యే ,మియపూర్ కార్పొరేటర్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు …
Read More »కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …
Read More »