Home / TELANGANA (page 957)

TELANGANA

అందుకే బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ ప్రత్యామ్నాయం..మంత్రి కడియం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కూడా ఒక పార్టీని కాదనుకుంటే మరొక పార్టీకి ఓట్లేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ముఖ్యమంత్రి …

Read More »

వరంగల్ మోనోరైల్‌కు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత వరంగల్ నగరం  వేగంగా  అభివృద్ధి చెందుతున్నది.ఈ క్రమంలోనే వరంగల్ నగరానికి మరో మణిహారం అలంకృతం కాబోతోంది. ప్రతిష్టాత్మక మోనోరైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ నేపధ్యంలో మోనోరైలు ఏర్పాటుకు వరంగల్‌లోని అనుకూలమా? లేదా? అని పరిశీలించడానికి వచ్చిన స్విట్జర్లాండ్ బృందం అనుకూలమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. see also :ప‌వ‌న్‌కు తిట్లు.. మ‌హేష్‌కు ప్ర‌శంసలు..!! కాజీపేట, వరంగల్ మధ్య 15 కిలోమీటర్ల మేర …

Read More »

ప్రతి నియోజకవర్గంలో ఒక ఆహార శుద్ధి యూనిట్..

ఫుడ్ ప్రాసెసింగ్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రేపు (మంగళవారం ) సెక్రెటేరియట్ లో సమావేశం కానుంది.రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఆహార పరిశ్రమల(ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యవసాయరంగంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫుడ్ ప్రాసేసింగ్ విధానాల …

Read More »

ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్

ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …

Read More »

సీఎం కేసీఆర్ కు మద్దతు తెలిపిన అజిత్ జోగి

భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.దేశంలో అలాంటి ఫ్రంట్ ఏర్పాటుకు తాను వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా …

Read More »

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అవ‌స‌రం లేదు.. కేసీఆర్‌

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 రాష్ట్ర బడ్జెట్ తో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధన్యం …

Read More »

కేసీఆర్ @ గ్రీన్ ఇండియా..!

భారత దేశ రాజకీయ మూస పోకడలకు భిన్నంగా ఒక అద్భుతమైన భారత్ ను నిర్మించే సంకల్పానికి తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేస్తున్నారు . ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నవ భారత నిర్మాణానికి అవసరమైన బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ , బీజేపీ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణ ను ఆయన ప్రారంభించారు . సమయం దొరికినప్పుడల్లా ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ గురించి అధ్యయనం …

Read More »

మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన మేయర్ నరేందర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పరిశుభ్రత కై ఎంతో శ్రమించే పీఎచ్ వర్కర్స్ కి త్వరలో జీతాలను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.నగర మేయర్ నన్నపునేని నరేందర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో పీఎచ్ వర్కర్స్ జీతాల పెంపు,హెల్త్ కార్డ్స్ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు..ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి …

Read More »

వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలి..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు . వరంగల్ చేరుకున్న మంత్రి కేటీ ఆర్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ ల్యాబ్ (ఇంక్యుబేషన్ సెంటర్) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలన్నారు . ఇంక్యుబేషన్ …

Read More »

దేశంలోని విభిన్న రంగాల ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ కి ఏర్పాట్లు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొదట ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఆలిండియా సర్వీస్ రిటైర్డ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. see also …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat