Home / TELANGANA (page 971)

TELANGANA

కేసీఆర్‌ మార్చిన బతుకు చిత్రం..!

సంక్షేమ ప‌థ‌కాలు రాజ‌కీయ ల‌బ్ధికోసం కాదు, ప్ర‌జ‌ల జీవ‌న ‌ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న రోటీ -క‌ప‌డా- ఔర్ మ‌కాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తున్నారు. నూటికి డెబ్భైమందికి పైగా నివసించే గ్రామాలను మార్చితే తప్ప ‘రోటీ కపడా ఔర్ మకాన్‌’ సాధ్యం కాదని కేసీఆర్ బలంగా నమ్మినందుకే తాగునీరు, సాగునీటికి పెద్ద పీట వేశారు. రోటీ -కపడా మకాన్… ఈ మూడింటికీ వ్యవసాయమే మూలం.వ్యవసాయానికి …

Read More »

అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో మంత్రి కేటీఆర్  పోస్ట్‌చేశారు. To eternalise the sacrifices of hundreds of martyrs in …

Read More »

హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …

Read More »

తెలంగాణలో విప్రో సంస్ధ..!

తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. తెలంగాణలో విప్రో సంస్ధ తన మాన్యూఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భగా విప్రో సంస్ధ ఛీఫ్ స్ర్టాటెజీ అఫీసర్ రిషద్ ప్రేమ్ జీ తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రొ కన్యూమర్ కేర్ …

Read More »

రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు

రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల …

Read More »

25 ఏండ్ల రికార్డు బ్రేక్‌ చేసిన కేటీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్‌ అసోసియేషన్ ‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆండ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్‌ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్‌షిప్‌ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం మంత్రి కేటీఆర్‌ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ …

Read More »

జాగృతి సహాయంతో కువైట్ నుండి స్వదేశానికి చేరిన తొలి బృందం …

ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన …

Read More »

సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని TSPSC చైర్మెన్ ఘంటా చక్రపాణి అన్నారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడుతూ..షెడ్యుల్ ప్రకారమే TRT ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు.అభ్యర్థుల కోరిక మేరకు వారికి దగ్గరిలోని HMDA పరిదిలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి- 23 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు డౌన్ లోడు అవుతాయన్నారు. ఫిబ్రవరి- …

Read More »

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్‌లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్

మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించారు..దీంతో ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.గతేడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ …

Read More »

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజక వర్గంలో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాములను ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దుద్దెనపల్లిలో సబ్ మార్కెట్ కూడా మంజూరైందన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, మిడ్ మానేరు ద్వారా ఈ ప్రాంత కష్టాలు తీరుతాయని అన్నారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఎప్రిల్ నెల నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat