Home / TELANGANA (page 989)

TELANGANA

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.1,813 కోట్లు

రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ వివరాలతో కూడిన పింక్ బుక్ ను ఈ రోజు మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.రైల్వే బడ్జెట్ లో తెలంగాణ కు 1813 కోట్లు కేటాయించారు. మొత్తం 1,739 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను కేంద్ర సర్కారు నిర్మించనుంది. ఈ నిర్మాణానికి 16 వేల 930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కు …

Read More »

ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…

తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ  ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ  లు గత అరవై  సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు .  అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్   మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై  ఎంబీసీ కార్పొరేషన్ …

Read More »

మహిళా సాధికారత సాధించాలి-ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది …

Read More »

మేడ్చల్‌లో మిషన్ భగీరథ పరుగులు..!

బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలకోర్చిన మేడ్చల్ జిల్లాకు మంచి రోజులొచ్చాయి. ఇంటింటికీ తాగునీళ్లిస్తేనే మళ్లీ వచ్చి ఓట్లడుగుతానని శపథంబూనిన నేత మొదలుపెట్టిన భగీరథ కార్యం జిల్లాలో 100 శాతం సఫలమైంది. మేడ్చల్ జిల్లా గొంతు తడిపేందుకు, ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు సుమారు 270 కి.మీ. దూరానపారే గోదారమ్మను మేడ్చల్‌కు మోసుకొచ్చింది మిషన్ భగీరథ. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే గజ్వేల్ తరువాత …

Read More »

ఎంపీ క‌విత మాన‌వత్వానికి హ్యాట్సాప్‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …

Read More »

కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన మంత్రి తుమ్మల..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.రాష్ట్రంలో పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన మూడువేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అయితే… డీపీఆర్ వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారని, అలాగే కొత్త …

Read More »

తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ …

Read More »

హైదారబాద్ లో మరో పోలీసు అక్రమ సంబంధం…!

ఈ మద్య అక్రమ సంబంధాలు వీపరితంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాటిని అరికట్టవలసిన వారు…అపాల్సిన వారు, న్యాయం చేయ్యవల్సిన వారు పోలీసులు..కానీ వీరే అత్యదికంగా అక్రమ సంబంధాలు పెట్టుకోని అడ్డంగా దొరుకుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు డీల్ చేసిన ఎఎస్పీ..సీఐ అక్రమ సంబంధం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ కానిస్టేబుల్ అక్రమ సంబంధం ఆరోపణలతోఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలాలికి చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్(28) మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌లో …

Read More »

హైదరాబాద్ GHMC ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికిచేరుకున్న మేయర్ బొంతురామ్మోహన్ ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

మినీ ట్యాంకు బండ్ పై మంత్రి హరీష్ మార్నింగ్ వాక్

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ పై మంగళవారం మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ చేశారు. మంత్రి మానస పుత్రిక అయిన సిద్ధిపేట కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పట్టణ ప్రజలకు అబ్బురపరిచేవిధంగా ఆట విడుపు కేంద్రంగా మారిందని, పలుచోట్ల ఇంకా మిగులు పనులు తొందరగా దగ్గరుండి చేయించాలని మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు. అక్కడి క్షేత్రస్థాయి పెండింగ్‌లో ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat