ప్రపంచంలో అరుదైన ఎత్తిపోతల సాగునీటి పథకాలు ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పథకానికి ఉన్న ప్రత్యేకతలు వేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి లేనన్ని పంప్హౌస్లు, మోటార్లు ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఇది అరుదైన సాంకేతిక అంశం. ఈ పథకంలో 1,2 దశల్లో మొత్తం 43 పంప్హౌస్ను నిర్మించి వాటిలో 269 యూనిట్లను (మోటార్, పంప్ కలిపి ఒక యూనిట్) ఏర్పాటు చేయడం ద్వారా ఎంఈఐఎల్ ఈ ఘనతను సొంతం …
Read More »అనాథ పిల్లలకు ట్రూజెట్ గగన విహారం
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు ట్రూజెట్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. చిన్నారులు కలలో సైతం ఊహించని విమానయానాన్ని ఉచితంగా అందించింది. చిన్నారు ఆశలు, కలలను పండిరచే విధంగా, వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ట్రూజెట్ ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని గత ఏడాది కాంగా నిర్వహిస్తోంది. విమాన ప్రయాణం చేయగలిగే స్థోమత లేని పిల్లలకు విమానయాన అవకాశాన్ని ఉచితంగా కల్పించడంతోపాటు వారిని వివిధ సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళుతోంది. …
Read More »‘మేఘా’ తాగునీటి యాన్యుటీ
యాన్యుటీ… దేశంలో విఫలమైన విధానం. రహదారులు తదితర మౌళిక వసతుల కోసం ఈ పద్ధతిని రెండు దశాబ్దాల క్రితం అమలులోకి తెచ్చినా ఆశించిన ప్రగతి కనపించలేదు. ఇక నిర్మాణ సంస్థలు, బ్యాంకులు ఈ రంగంలో పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అయితే మేఘా ఇంజనీరింగ్ సమస్యలు ఉన్నా సాధించి తీరాలనే లక్ష్యంతో ముందడుగు వేసి దేశంలో తొలిసారిగా తాగునీటి ప్రాజెక్ట్ను ఈ విధానంలో చేపట్టింది. అదే విధంగా విద్యారంగంలోనూ …
Read More »మహిళా బిల్లు…ఎంపీ కవిత కీలక డిమాండ్
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి కీలక డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు అత్యంత వేగంగా పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ బిల్లును ప్రవేశపెట్టిన రోజే అది అన్ని అడ్డంకుల నుంచి క్లియర్ అయ్యింది. లోక్సభలోనూ, రాజ్యసభలోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు …
Read More »బాబు కూటమి…ఎంపీ వినోద్ అదిరిపోయే సెటైర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ టూర్లపై టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అదిరిపోయే సెటైర్ వేశారు. తాను ఓ కొత్త కూటమి ఏర్పాటు చేశానని ప్రకటించుకున్న చంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తానే కొత్తగా కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చంద్రబాబే వచ్చి చేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో …
Read More »టీడీపీ దిమ్మతిరిగే షాక్..వైసీపీలో చేరిన ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ …
Read More »చేరికలతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం…అధికార పార్టీలో గుబులు
ప్రజాసంకల్పయాత్ర… జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.పెనుసంచలంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసంకల్పయాత్రతో జిల్లాలో తన పునాదులను మరింత బలోపేతం చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులే కాదు..క్షేత్ర స్థాయి అధికారులు కూడా ఎప్పుడు కన్నెత్తి చూడని విధంగా జననేత సాగించిన పాదయాత్రతో పార్టీలకతీతంగా అన్ని సామాజిక వర్గాల నుంచి వెల్లువెత్తిన మద్దతు అధికార టీడీపీలో గుబులు రేపింది. జిల్లాలో ముందుకు వెళ్లేకొద్ది మేమున్నామంటూ జనం ముందుకొస్తుంటే..ఈ సంకల్పంలో తామూ కూడా …
Read More »జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం
ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్ చైర్మన్ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో,జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంమండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్ ప్లాంట్, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు …
Read More »నూతన సంవత్సర వేడుకలు..పోలీస్ నిబంధనలు..!!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. బేగంపేట పైవంతెన మినహా అన్ని పైవంతెనలపై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు కూడా మద్యం మత్తులో వాహనాలను నడుపొద్దని చెప్పుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే చట్టపరమైన కేసులతో పాటు వాహనాల జప్తు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు …
Read More »బాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా వర్మ ప్రశ్న..?
సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సై అంటే సై అంటున్నారు. తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి …
Read More »