Blog Layout

కరోనా వైరస్.. గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలి

గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వైరస్ పట్ల, ఈ వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పదో తరగతి, …

Read More »

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో GHMC చేప‌ట్టిన ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించిన మంత్రి KTR

హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు శాస‌న స‌భ స్థానాల్లో జిహెచ్‌ఎంసి చే చేప‌ట్టిన‌ చేసిన ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం జిహెచ్‌ఎంసి కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ స‌మావేశంలో ఎస్‌.ఆర్‌.డి.పి కింద మంజూరు చేసిన ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ, …

Read More »

తెలంగాణ లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

నిమ్మగడ్డ శరణ్య విలాసాలు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్‌గా తన విచక్షణా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణలపై ఆయన కాకుండా …

Read More »

చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన శమంతకమణి, యామినిబాల..!

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించామని శునకానందంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు భరించ లేక టీడీపీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో …

Read More »

బిత్తిరి సత్తికి నేను పెద్ద ఫ్యాన్..అనుష్క సంచలన వ్యాఖ్యలు !

అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలంగాణలో ఫేమస్ కమెడియన్ బిత్తిరి సత్తిపై సంచలన కామెంట్స్ …

Read More »

కరోనా అడ్డు..స్థానిక సంస్థల ఎన్నికలకే కాని.. అమరావతి ఆందోళనలకు కాదా చంద్రబాబు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడని..తద్వారా 14 వ ఆర్థిక సంఘం ద్వారా మార్చి 31 వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5500 కోట్ల నిధులు రాకుండా చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే …

Read More »

శృంగారంతో కరోనాకు చెక్..నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం !

శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ …

Read More »

కడప జిల్లాలో కొనసాగుతున్న వలసలు.. వైసీపీలోకి మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి..!

ఏపీలో అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ఇప్పట్లో ఆగేలాలేవు. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నాయకులంతా పార్టీకి గుడ్‌బై చెప్పేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు డొక్కామాణిక్యవరప్రసాద్ రావు, రామసుబ్బారెడ్డి, గాదె వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కదిరి బాబురావు, పాలేరు రామారావు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, …

Read More »

మై హోం లేడీస్ హాస్టల్ ల్లో యువతి బట్టలు మార్చుకుంటుండగా.. సడన్ గా గదిలోకి

కొంతమంది వ్యక్తులు లేడీస్ హాస్టల్లో చొరబడటం కలకలం రేగుతోంది. ఒక యువతి బట్టలు మార్చుకుంటుండగా మగవాళ్ళు గదిలోకి ప్రవేశించి చూశారంటూ ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని మై హోం లేడీస్ హాస్టల్ లీజు వివాదంలో ఉంది. లీజుకు తీసుకునే హాస్టల్ నడుపుతున్న వారిని ఖాళీ చేయాలంటూ యజమాని కొంతకాలంగా బలవంతపెడుతున్నాడంటూ వార్త. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat