Blog Layout

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ.. ఇద్దరు కీలక నేతలు రాజీనామా..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. కడప జిల్లాలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డితో మరో కీలక నేత పాలకొండ్రాయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికలు కాగానే చంద్రబాబు ఆదినారాయణ …

Read More »

మారుతీరావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మారుతీరావు కొద్ది రోజుల కిందట వీలునామా మార్చడానికి సంబంధించిన పలు కారణాలపై …

Read More »

అమృతకు తల్లి షాక్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత ఉదంతానికి ప్రధాన కారణమైన అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. అయితే అమృత తల్లి ఆమెకు షాకిచ్చింది. తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రతను కోరింది. అయితే ఆమె తల్లి అయిన గిరిజ,బాబాయి శ్రవణ్ అమృత మారుతీరావు …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. …

Read More »

హోలీ సంబురాల్లో మంత్రి హారీశ్

హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …

Read More »

రాష్ట్ర‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్ర‌తిబింబించేలా, వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌రిగిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్న‌ప్ప‌టికీ సంక్షేమం, వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్య‌, విద్యుత్, మౌలిక రంగాల‌కు బ‌డ్జెట్ లో పెద్ద‌పీట వేశార‌ని తెలిపారు. పేద ప్రజల, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, స్థానిక సం స్థలైన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి పెద్ద …

Read More »

ఇది స‌మ‌గ్ర సంక్షేమ‌-అభివృద్ధి బ‌డ్జెట్..మంత్రి ఎర్ర‌బెల్లి

2020 బ‌డ్జెట్ స‌మ‌గ్ర సంక్షేమ, అభివృద్ధి కాముకంగా ఉన్నద‌ని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప‌ట్ల ఆర్తి, క‌డుపునిండా ప్రేమ ఉన్న సీఎం కెసిఆర్ ముందు చూపున‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి గౌర‌వ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు అన్నారు. బంగారు తెలంగాణ‌కు బాస‌ట‌గా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే తాను నిర్వ‌హిస్తున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల‌కు …

Read More »

హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ 

 హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు మరింత బలం చేకూర్చే విధంగా ఈరోజు బడ్జెట్ లో ప్రత్యేకంగా భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి మరియు ప్రభుత్వాని కి పురపాలక శాఖ మంత్రి కే . తారకరామారావు హైదరాబాద్ మరియు పరిసర పట్టణాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగర విస్తరణ దాని భవిష్యత్తు …

Read More »

టీడీపీ కుట్రలపై మంత్రి కన్నబాబు ఫైర్…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో గత 80 రోజులుగా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. అందుకే ఎల్లోమీడియాతో కలిసి విశాఖ, కర్నూలుపై పదేపదే విషం కక్కుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అడుగుపెట్టాలని చూసిన …

Read More »

టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీ  చేస్తున్న కుటిల రాజకీయంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని   ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat