Blog Layout

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చుక్కలు చూపించిన వేణుంబాక !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమాలు, అన్యాయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఆయన కలిసి ముచ్చట్లు చేబుతునారు. ఇక వేణుంబాక “అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 …

Read More »

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనా శ్రీశైలం గురించి మీకు తెలియని విషయాలు !

శ్రీశైలం: శ్రీశైలం… ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల్ల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. …

Read More »

హడావుడిగా ఆస్తుల ప్రకటన చేసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో నారా ఫ్యామిలీ హడావుడిగా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేసింది. బాబుగారి పుత్రరత్నం ఇవిగో ఇవే మా ఆస్తులు అమరావతిలో 29 గ్రామాల్లో గజం కూడా మాకు భూమి లేదని బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే బినామీ చట్టం ఉంది కదా…విచారణ జరుపుకోండి అంటూ సవాల్ విసిరాడు. అయితే బాబుగారి కుటుంబ ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. . ఐటీ …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డి మరో షాక్.. జగన్ దెబ్బకు విలవిల

అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్‌ వ్యవహారం బయటపడింది. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్‌-3 వాహనాలు కొనడమే కాకుండా నకిలీ పత్రాలతో 68 లారీలను నాగాలాండ్‌లో జేసీ రిజిస్ర్టేషన్‌ చేయించారు. ఇందులో దాదాపు పది వాహనాలను …

Read More »

భక్తులతో పోటెత్తిన ఆలయాలు..ఎక్కడ చూసినా శివనామాస్మరణే !

మహాశివరాత్రి సందర్భంగా నేడు దేవాలయాలు మొత్తం భక్తులతో పోటెత్తుతున్నాయి. అక్కడ చూసినా భక్తుల నోట శివనామాస్మరణే వినిపిస్తుంది. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లన్నీ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో నిండిపోయాయి. ఇక పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి, మురమళ్ళ, సామర్లకోట, పిఠాపురం ఆలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పలాంటి …

Read More »

బ్రేకింగ్…400 కోట్ల అప్పు ఎగవేత..సుజనా చౌదరి ఆస్తుల వేలం..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి భారీ షాక్ తగిలింది. సుజపా పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2018 అక్టోబర్‌ 26వతేదీన బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై రుణం …

Read More »

రాష్ట్రప్రజలందరికీ సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు !

ఈ మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring …

Read More »

చిట్టినాయుడూ కాగితాలు భద్రంగా దాచుకో..త్వరలో వ్యాపారం పెట్టుకోవచ్చు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ దాడుల్లో  2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని,  హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మొత్తంలో చంద్రబాబు మరియు లోకేష్ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా నారా లోకేష్ వారి ఆస్తుల వివరాల గురించి ప్రకటించాడు. మంగళగిరిలోని టీడీపీ …

Read More »

200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్‌ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …

Read More »

మరికొన్ని గంటల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం..మొదటి మ్యాచే కీలకం !

ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 20మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇందులో రెండు గ్రూప్ లు గ్రూప్ A మరియు గ్రూప్ B గా ఉంచడం జరిగింది. ఇందులో జరగబోయే మొదటి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ లో జరగబోయే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat