ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! పరీక్షతేదీ – పరీక్ష మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్ మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1 మార్చి 28 – …
Read More »Blog Layout
సమంత ఇది నిజమేనా..అక్కినేని కుటుంబం ఇంతకు దిగజారిందా!
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ విషయంలో …
Read More »మహానేతకు మొక్క కానుక
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధి, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా ఆయనకు అపురూపమైన కానుక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హరితహారం యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలతోపాటు …
Read More »జబర్దస్త్ వేదికగా అడ్డంగా దొరికిపోయిన ఆది, అనసూయ !
జబర్దస్త్ షోలో హైపర్ ఆది, యాంకర్ అనసూయ అంటే ఏలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఆది స్కిట్ లో ముందుగా సాంగ్ వస్తే ఒకప్పుడు అనసూయతో మొదలు పెట్టేవాడు. అలా వారి పైర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇప్పుడు అనసూయను పక్కనపెట్టి ప్రతీసారి కొత్తవారిని ఎంటర్ చేస్తున్నాడు. అంతేకాకుండా అతను ఎంచుకున్న ఎంట్రీ సాంగ్ కి వారి డాన్స్ చూస్తే ఎవరికైనా ఊపు …
Read More »ఏబీవీ అసలు గుట్టు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ …
Read More »పింఛన్లపై టీడీపీ రాజకీయం…దేవినేని అవినాష్ ఫైర్..!
అమరావతి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్ల పేరుతో మరో రాజకీయ పోరాటం మొదలెట్టారు. ఏపీలో నిబంధనల పేరుతో జగన్ సర్కార్ దాదాపు 7 లక్షల పింఛన్ల తొలగించిందంటూ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పింఛన్లపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మండిపడ్డారు. పింఛన్లపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్ …
Read More »బయటపడిన పూజా డేటింగ్ వ్యవహారం..ఎవరో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !
ఒకప్పుడు ఐరన్ లెగ్ గా భావించిన పూజా హెగ్డే ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈతరం హీరోలకు తగ్గట్టుగా మంచి హైట్ అండ్ పర్సనాలిటీ తో దర్శకనిర్మాతలను ఆకర్షించుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక లవ్ ఎఫైర్ విషయంలో వార్తల్లో నిలిచింది.ఒక బడా హీరో కుమారుడితో లవ్ లో ఉన్నట్టు ప్రస్తుతం …
Read More »ఏపీలో కుక్కకు ఓటు హాక్కు
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. సహాజంగా ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అని అంటుంటాము కదా.. నిజంగా ఈ కుక్కకు అలాంటి రోజే వచ్చింది. ఏపీలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన రూపొందించిన ఓటర్ల జాబితాలో ఒక ఓటరు కార్డులో కుక్క ఫోటో దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అటు మరో వ్యక్తి పేరు మీద ఏకంగా ఎనిమిది ఓట్లు రావడం గమనార్హం. యాబై డివిజన్లలో …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచానికి కరోనా వైరస్ పడితే..ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని సెటైర్ వేశారు. ఈ చంద్రన్న వైరస్కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని ఎద్దేవా చేశారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని …
Read More »అనసూయకు వేధింపులు. ఎవరంటే..?
ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరికి సుపరిచితమైన హాట్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న కానీ యాంకరింగ్లో అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అందాలను ఆరబోస్తూ.. చక్కని ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేధింపులకు గురవుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కొంతమంది …
Read More »