Blog Layout

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికం..మంత్రి కేటీఆర్

దేశ రాజధాని ఢిల్లీలో క్రిసిల్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రాక్చర్ కాంక్లేవ్‌ – 2019 సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ సుపరిపాలన అందించాం. ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా పాలసీలను రూపొందించాం. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను …

Read More »

లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం..మాజీ ఎంపీ వినోద్

ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ లా కాలేజీలో జరిగిన ‘ 70 వసంతాల భారత రాజ్యాంగం ‘ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందని అన్నారు. …

Read More »

మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక.. మంత్రి ఎర్రబెల్లి

ప్రతి ఆవాసానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రధాన్‌ మంత్రి గ్రామ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై రోడ్ల ప్రతిపాదనల తయారీపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సమీక్ష …

Read More »

ఒకదానిపై మరొక జీన్స్ వేసుకోని 8 ప్యాంట్లను దొంగతనం చేసిన అమ్మాయి..వీడియో వైరల్

దొంగతనాలు చేయడంలో యువతీ, యువకులు విభిన్నదారులను వెతుకుతున్నారు. వీరి అద్భుత చోర నైపుణ్యాలను చూస్తే.. ఈ విధంగా కూడా దొంగతనం చేయవచ్చా? అని అంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వెనిజులకు చెందిన ఓ యువతి ఓ బట్టల దుకాణంలోకి ప్రవేశించి తనకు నచ్చిన జీన్స్ ప్యాంట్లను ఎంపిక చేసుకుంది. వాటిని ట్రయల్ రూంలో చెక్ చేసుకుంటానని చెబుతూ.. ఒకదానిపై మరొక జీన్స్ వేసుకోవడం ప్రారంభించింది ఆ విధంగా ఆమె …

Read More »

Steps to Start a Furniture Business

Composing an essay isn’t therefore easy and it really is vital that the student receives the construction right before beginning to compose. For the 2nd endeavor I Have pasted an article arrangement that’s ideal, it really is chosen from your Hong Kong University Pdf that is a excellent information. Authorship …

Read More »

ఎమ్మెల్యే రోజాకి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన భానుశ్రీ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …

Read More »

సూపర్ స్టార్ రజని 169 వ చిత్రం గౌతమ్ మీనన్ చేతిలో

రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన ‘దర్బార్’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ సినిమా తరువాత రజనీకాంత్, దర్శకుడు శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.     ఆ తరువాత ప్రాజెక్టును కూడా రజనీ సెట్ చేసుకున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గౌతమ్ …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.కడప జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు ఆయన సమాదానం ఇచ్చారు. వివేకా హత్యకు గురైనప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రక్తపు మరకలు చెరిపన వైనం అన్ని విషయాలు త్వరలోనే అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు తొందరపడనవసరంలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్.టి.ఆర్.ఏ …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” మాతృభాష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat