Blog Layout

ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు రావండం లేదు..కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయంట

అన్నివర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు వస్తాయి..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. పది ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని …

Read More »

ఇక దీన్నుండి తప్పించుకోవడం కష్టం..కొత్త రూల్ వచ్చేసింది !

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఎక్కువ విమర్శలకు గురైన సమస్య ఏదైనా ఉంది అంటే అది నో బాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల టైటిల్ విజేతలే మారిపోతారు. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఈ నో బాల్ వీక్షించడానికి ఒక అంపైర్ ను పెట్టనుంది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్ తో సహా ఈయన కూడా …

Read More »

ఇదే రోజున ఒక అద్భుతం..అది సచిన్ కే అంకితం..దానికి భాగ్యనగరమే సాక్ష్యం..!

సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు …

Read More »

యాంకర్ ప్రదీప్ అసలు సమస్య ఇదేనట…!ఆరోగ్య సమస్య కాదా..?

యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై తకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒక్కడుగా నిలిచాడు. డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళన మొదలయింది. తన ప్లేస్ …

Read More »

కళ్లల్లో కారం చల్లి…అనంతపురంలో ఇధ్దరిని అతి కిరాతకంగా హత్య

అనంతపురం జిల్లా గొరవనహళ్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గొరవనహళ్లికి చెందిన దాసరి నక్కల వెంకటస్వామి కుమారుడు దాసరి మురళి(32) ఆటో నడుపుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నాడు. వరుసకు మామ అయిన దాసరి ఈశ్వరప్ప(52)తో కలిసి సోమవారం సాయంత్రం కర్ణాటక ప్రాంతం విట్లాపురానికి వెళ్లి మద్యం …

Read More »

జగన్ అనే నేను… చరిత్రాత్మక యాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు. మంచి దృడ సంకల్పంతో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద 2017 నవంబర్ 6న తొలిఅడుగు వేసిన ఆయన కోట్లాది మంది ప్రజల మధ్య ఉంది వారి హృదయాలను స్పృశిస్తూ చివరికి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. రాష్ట్రం మొత్తంలో 13జిల్లాలలో …

Read More »

వీహెచ్‌-షబ్బీర్‌ అలీ.. గులాంనబీ ఆజాద్‌ ఎదుటే నేతల కొట్లాట..!!

మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు విహెచ్, షబ్బీర్ అలీలు పరస్పరం దూషించుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీలో సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన …

Read More »

Just how to Reveal Yourself

In the decision of a reflective article, you need to remind the readers of the procedures in which you’ve created as a pupil. Subtle way of selection of this issue or keen comprehension of the provided topic is the secret component of good article writing. The structure of the reflective …

Read More »

మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి తెస్తాం..మేయర్ బొంతు రామ్మోహన్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని.. అలాంటి ఘటనలు పురావృతం కాకుండా రోబోటిక్ యంత్రంతో పూడికతీత పనులు …

Read More »

తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది..మంత్రి నిరంజన్ రెడ్డి

భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలో డచ్ ట్రేడ్ మిషన్ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్దికి అమలుచేస్తున్న పథకాలు పెట్టుబడిదారులకు ఎంతగానో ఉపయోగమన్నారు. తెలంగాణలో విత్తన, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat