బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డేల్లో 7 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా నిలిచారు. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించారు. గతంలో సనత్ జయసూర్య (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాక్) ఈ ఫీట్ సాధించారు. కాగా, షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో …
Read More »Blog Layout
టెస్టు క్రికెట్ లో చరిత్ర
శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ చరిత్ర సృష్టించారు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు. దీంతో టెస్టు చరిత్రలో మొదటిసారి ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు.. మొత్తం కివీస్ జట్టు స్కోర్ 540 రన్స్ కు చేరింది.
Read More »ఎన్ఎండీసీ చైర్మన్ గా శ్రీధర్
ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగున్న శ్రీధర్ ఎన్ఎండీసీ చైర్మన్ గా నియామకమయ్యారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీధర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. ఏపీలో రాజమండ్రి సబ్ కలెక్టర్, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్ గా కాకినాడలో పని చేశారు. అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీధర్.
Read More »ఆ దర్శకుడు నాపై అత్యాచారం చేశాడు- పాయల్ ఘోష్
బాలీవుడ్ కు చెందిన హాటేస్ట్ హీరోయిన్ పాయల్ ఘోష్ ఓ ప్రముఖ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో నెటిజన్ ల ట్రోల్స్ పై స్పందించిన నటి పాయల్ ఘోష్ ఓ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెబుతూ ఉత్తరాదికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యాప్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆయనతో పని చేయకుండానే ఓ మీటింగ్ లో తనను …
Read More »అల్లు అర్జున్ పై భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తనతో కల్సి నటించిన హీరోయిన్ భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ సాక్షిగా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా అల్లు అర్జున్ గురించి చెబుతూ తనను ట్విట్టర్లో హీరో అల్లు అర్జున్ బ్లాక్ చేశారు . ఈ అంశాన్ని భాను శ్రీ స్వయంగా పోస్టు చేసి …
Read More »skoch awards : జాతీయ స్థాయిలో గుర్తింపు.. జగన్ పథకాలకు స్కాచ్ అవార్డుల పంట..
skoch awards ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఏ చిన్న పథకాన్ని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. సన్నకారు రైతులు, చిన్న రైతులు మొదలగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ధైర్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా పేద రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన …
Read More »Ap Highways : ఆంధ్రాలో త్వరలో ఐదు జాతీయ రహదారులు..
Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా …
Read More »Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..
Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …
Read More »Kcr Government : ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం..
Kcr Government తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధినీ దేశమంతా మాట్లాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఒక్క అవకాశాన్ని విడవడం లేదు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేదరిక సంక్షేమానికి సంబంధించి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలకు …
Read More »Telengana Tourism : కరీంనగర్ వాసులకు శుభవార్త తెలిపిన పర్యాటక శాఖ మంత్రి గంగుల కమలాకర్..
Telengana Tourism తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణకు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను, మరెన్నో పథకాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14వ తారీకు నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల …
Read More »