రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర …
Read More »Blog Layout
ప్రధాన మంత్రి మోదీ శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …
Read More »ఛార్మి సంచలన నిర్ణయం…దీనికి ఒప్పుకుంటే అందరితో అది చేయడానికి రెడీ..?
ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ …
Read More »ముసలాయనే కాని.. మహానుభావుడు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మైక్ పట్టారంటే మాట్లాడటమే కాదు.. పంచ్లు ప్రాసలతో చెలరేగిపోతున్నారు. తాజాగా వాల్మీకి మూవీలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ముసలాయనే కాని.. మహానుభావుడు అన్నట్టుగా మాట్లాడి రాఘవేంద్రరావు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా పూజా హెగ్డేపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. తరువాత పూజా …
Read More »జిమ్ డ్రెస్లో హీటెక్కిస్తున్న జాహ్నవి…
అందం అంటే శ్రీదేవి.. ఆ తరువాత అంత అందం మరొకరు సొంత చేసుకోలేకపోయారు. టాలీవుడ్ లో నటించిన, బాలీవుడ్ లో నటించిన శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేవియే. అలాంటి అతిలోక సుందరి కడుపున ఇద్దరు కూతుర్లు పుట్టారు. పెద్ద కూతురు జాహ్నవి ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ…సినిమాల్లో నటిస్తుంది. ఒక రెండు సినిమాలు చేసినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోయింది జాహ్నవి. కానీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. ఇప్పడు బాలీవుడ్ లో …
Read More »ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.
Read More »టీడీపీకి ఏమవుతోంది.. తన మనుగడ కోసం చంద్రబాబు ఇంతకు తెగిస్తున్నాడా.. మానసిక క్షోభతో హింసించి
తాజాగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాదరావు చనిపోయిన అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం పట్ల వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. 1)గతంలో SC, ST కేసులతో భూమా నాగిరెడ్డిని హింసించి పార్టీ ఫిరాయింపచేసారు. ఆయనకు మంత్రిపదవి ఆశచూపి ఇవ్వకపోవడంతో అటు వైసీపీకి టీడీపీకి కాకుండా మధ్యలో ఉండి మానసిక వేదనతో భూమా నాగిరెడ్డి చనిపోయేలా చేసింది ఈ చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు. 2) అలాగే గతంలో …
Read More »పాయల్ అందాలు ఎవరి కోసం..
పాయల్ రాజ్ పుత్ ఈ పేరుకు టాలీవుడ్ కు యమ క్రేజ్ ఉంది. ఆరెక్స్ 100 సినిమాతో కుర్రకారులను గిలిగింతలు పెట్టి నిద్రలేకుండ చేసిన పాయల్.. ఆ తరువాత ఆ రేంజ్ లో క్యారెక్టర్ ఉన్న సినిమాలు రాలేదు. అయినా తన ప్లస్ పాయింట్ అయిన గ్లామర్ ని మాత్రం వదిలిపెట్టలేదు. తాజాగా ఓ సినిమాలో నటించిన పాయల్ ఆ సినిమాలో బాగానే అందాలు ఆరబోసింది. ఆ సినిమా ట్రైలర్ …
Read More »కోడెల మరణానికి చంద్రబాబే కారణం..ఇవిగో సాక్షాలు !
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ …
Read More »కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …
Read More »