నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్కర్నూల్- ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …
Read More »Blog Layout
ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..సోషల్ మీడియాలో లీక్
టాలీవుడ్ లో ప్రసారం అవుతున్నబిగ్బాస్ హౌస్లో మొదటి వారం నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది బిగ్బాస్ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది. తాజాగా ఎనిమిదో వారంలో ఎలిమినేషన్కు గురయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన …
Read More »Ho To (Do) Best Dog Harness Without Leaving Your Office(House).
The perfect dog harness will enable you simply management your dog. With seven obtainable sizes, the EzyDog Convert Path-Prepared Dog Harness can fit any energetic dog. An anti-pull dog harness ought to display a number of vital features. Here is no pull dog harness what it’s worthwhile to think about. …
Read More »గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి.. యాంకర్ అనసూయ
ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకుఈ రోజు కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు..!!
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు …
Read More »ఐటీ ఎగుమతులు.. తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనం..కేటీఆర్
2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్లో కూడా ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ …
Read More »ఎంపీ కేశవరావుకు కేంద్రంలో కీలక పదవి.. అభినందించిన సీఎం కేసీఆర్
పార్లమెంటరీ స్థాయి సంఘాలను నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఈ రోజు జాబితా ప్రకటించారు. పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీ లో 21 మంది లోక్ సభ సభ్యులు ,పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు …
Read More »మంచి ప్రయత్నం.. రాచకొండ పోలీసులను అభినందించిన మంత్రి కేటీఆర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాల పేరుతో జరిమానాలు విధించకుండా వారితో హెల్మెట్స్ కొనించాలని, మిగితా ధృవ పత్రాలు పొందేలా ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో.. ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసుల చేస్తున్న ఈ ప్రయత్నం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. …
Read More »బుుషికేష్లో ముగిసిన విశాఖ శారదాపీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ..!
బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర …
Read More »శ్రియ ఎందుకు అంత అందంగా ఉంటుందో తెలుసా..ఏ రసం తాగుతుందో తెలుసా
శ్రియ శరణ్ అందమైన రూపం ఆకట్టుకునే నటన ఈమె సొంతం ఎప్పుడు 2001లో ఇష్టం అనే రీమేక్ సినిమా ద్వారా తెలుగులో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది 2002లో సంతోషం అనే సినిమా ద్వారా రెండో హీరోయిన్గా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఇప్పటికి కూడా అనేక సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ భామ తాజాగా వీడియోతో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి …
Read More »