తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …
Read More »Blog Layout
హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …
Read More »లోకేష్, చంద్రబాబులపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
టీడీపీలో ఉన్నా…చంద్రబాబు, లోకేష్లపై, ఇతర టీడీపీ నేతలపై తనదైన యాసలో సెటైర్లు వేయడంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తర్వాతే ఎవరైనా. గత ఐదేళ్లలో కూడా జేసీ పలుమార్లు అధినేత చంద్రబాబుతో సహా, ప్రత్యేక హోదా, పోలవరం ఇత్యాది అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై డైరెక్ట్గా విమర్శలు చేసి ఇరుకున పెట్టేవారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జేసీ…టీడీపీ ఘోర ఓటమి తర్వాత మీడియా ముందుకు …
Read More »బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా నిన్న తెలుగు టైటాన్స్, బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఆశక్తికరంగా జరిగింది. ఒక ఎండ్ లో చూసుకుంటే చివర నాలుగు నిమషాలు ఉందనగా 8పాయింట్స్ లీడ్ లో ఉంది. ఆ సమయంలో రైడ్ కి వెళ్ళిన సిద్దార్థ్ దేశాయ్ బాహుబలి అటుపక్క ఉన్న నలుగురు ప్లేయర్స్ ని అవుట్ చేసి మొత్తం మీద 6పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా …
Read More »తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం, వైఎస్సార్ కంటి వెలుగు, నూతన 108, 104 అంబులెన్స్ లు
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …
Read More »ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, స్థానికులకు 75 శాతం, మద్య నియంత్రణ, లోకాయుక్త ఏర్పాటుకు కృషి
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. …
Read More »చింతమనేని ఎఫెక్ట్..ఎస్సై క్రాంతి ప్రియ సస్పెండ్.. త్వరలో మరో ఎస్సై కూడ
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో ఓ మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.ఈ కేసుల్లో చింతమనేనికి …
Read More »సాహో ఫ్లాప్ టాక్..కానీ కల్లెక్షన్లల హవా..ఎందుకంటే..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే …
Read More »రాజన్న రాజ్యంపై నోరు జారిన చినబాబు.. నవ్వుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!
నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్కే చెల్లింది. . ఈయనగారి భాషా …
Read More »