Blog Layout

టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు

టీఆర్ఎస్ ఎన్నారై సభ్యత్వ నమోదు గడువును ఈనెల వరకు పొడిగించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు . సమావేశం సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీపై చర్చించారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నా 40 దేశాల నుండి పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్యమైన స్పందన వస్తుందని మహేశ్ బిగాల తెలిపారు. విదేశాలలో కూడా వేల సంఖ్యలో మెంబర్ షిప్ లు …

Read More »

జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. హోంమంత్రి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌ పునర్విభజనకు బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు అమిత్ షా బిల్లులోని అంశాలను సభ్యులకు కూలంకషంగా వివరించారు.

Read More »

బస్తి దావా ఖానాలను ప్రారంభించిన మంత్రి తలసాని..

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గన్ ఫౌండ్రి, గౌలిగూడ ప్రాంతాలలో బస్తి దావా ఖానాలను మంగళవారం లాంఛనం గా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు బస్తి దావా ఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యం గా పేద ప్రజలు బస్తి దావా ఖానా లకు విచ్చేసి తమ ఆరోగ్య సమస్యల గూర్చి వైద్యులకు తెలిపి తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. ఇప్పటికే నగరం లో వివిధ …

Read More »

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు.. మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారని, ఈ నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్క్ ఫెడ్ మరియు విత్తనశాఖలపై ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొమరంభీం, నారాయణపేటలలో సాధారణం కన్నా అత్యధిక వర్షాపాతం, యాదాద్రి భువనగిరి, …

Read More »

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన.. అధికారులకు కీలక సూచనలు..!!

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా …

Read More »

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ.. పెండింగ్‌లో ఉన్న నిధులు వెంటనే విడుదల

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్‌గ్రిడ్‌ అమలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు తగిన …

Read More »

ఎవరూ ఊహించని ఘనత ఇది

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ” మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని  అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని …

Read More »

చంద్రబాబుకు..టీడీపీకి షాకిచ్చిన గంట…రాజీనామాకు సిద్ధం

ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని …

Read More »

వివాదాల వలలో సర్ఫరాజ్.. చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు

ఎప్పుడూ ఏదోక విమర్శతో ముందుంటున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న సర్ఫరాజ్ తాజాగా తాను చేసిన మరో ట్వీట్ తో వార్తల్లోకి ఎక్కాడు. బక్రీద్‌ సందర్భంగా కుర్బానీ పై సర్ఫరాజ్‌ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేయడం జరిగింది. దీంతో అతడిపై నెటీజన్లు ఫైర్ అయ్యారు. అతడిపై …

Read More »

లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, సుంకె రవికుమార్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat