Blog Layout

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …

Read More »

కాళేశ్వరంలో కమనీయ దృశ్యాలు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కమనీయ దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణహిత నుంచి గోదావరిలోకి చేరుతున్న వరదనీరు.. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్‌దిశగా పరుగులు తీస్తున్న గోదారమ్మతో కళకళలాడుతున్న కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వ! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కమనీయ జలదృశ్యాలు కనువిందుచేస్తున్నాయి. నీటిప్రవాహం 12వేల క్యూసెక్కులకు పెరుగటంతో శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఒకటో …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్‌ జరగగా.. ఈసారి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …

Read More »

మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …

Read More »

అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము..యాజమాని ప్రాణాలు కాపాడేందుకు శునకం వీరోచితంగా పోరాడి

శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్‌ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్‌ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ …

Read More »

50 మంది దివ్యాంగులు తాడేపల్లి నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని తాడేపల్లి పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్రకు 50 మంది దివ్యాంగులు బయలుదేరారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు బి వేణుగోపాలస్వోమిరెడ్డి వారి యత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా  వారు మాట్లడుతూ.. తము వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటును సందర్శించిన అనంతరం అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు …

Read More »

శ్రీలంక‌కు భారీ ఎదురుదెబ్బ

 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డ‌ర్ క్రికెట‌ర్లు మాథ్యూస్‌, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు …

Read More »

74మందితో 24 గంటల సెక్యూరిటీ, NSG కమాండోలు ఉన్నా చంద్రబాబుకు ఎందుకింత బాధ.?

ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. …

Read More »

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 224అసెంబ్లీ సీట్లల్లో కాంగ్రెస్ 78,జేడీఎస్37,బీజేపీ105,బీఎస్పీ1,ఇతరులు 2 సీట్లు గెలుపొందిన సంగతి విదితమే.కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 113. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat