Blog Layout

మద్యపాన నిషేధంపై సంచలనమైన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో …

Read More »

మొదట ఈ ఫొటో చూసి స్టన్ అయిన ఆమె అభిమానులు తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా.?

సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్.. సినిమాల్లో ఉండేవారు ఎప్పుడూ ముఖానికి మేకప్ వేసుకుని ఉండాల్సిందే. వారి ప్రొఫెషన్ అలాంటిది.. పైగా మేకప్‌తో ఉంటేనే వారి ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. వారు అంత అందగా కనిపించడం వల్లే వారిని అభిమానులు అంత అమితంగా ఇష్టపడతారు. అందుకే సెలెబ్రిటీలు బయటికి వచ్చినప్పుడు కూడా కచ్చితంగా మేకప్ వేసుకొని వస్తుంటారు. మేకప్ లేకుండా బయటకు రారు.. కెమెరాకు అస్సలు చిక్కరు.. అయితే …

Read More »

నాగేశ్వరరెడ్డినే జగన్ ఎందుకు పీఏగా నియమించుకున్నారో తెలుసా.?

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్‌తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …

Read More »

జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలివే

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి ట్విటర్‌ ఇలా మాట్లాడారు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. …

Read More »

ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన గౌతం సవాంగ్‌..!

ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాంట్ జిప్ ఊడిపోయిన ఫోటోలు హల్ చల్

నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. పంజాబీ బేబీ, మిల్కీ వైట్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రస్సింగ్ సెన్స్ ఆమె ఫాలోవర్లకు అస్సలు నచ్చడం లేదు. తాజాగా జిప్ తీసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ ఫొటోలో రకుల్ ఫ్యాంట్ జిప్ తెరిచి బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఆమెను తెగ …

Read More »

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!

ప్రధాని మోదీ తన మంత్రి వర్గంలో అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా గురువారం ప్రమాణ స్వీకారం చేసి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అయన పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా శనివారం బాధ్యతలు …

Read More »

బికినీలో ఆదా శర్మ..ఇలా చేయడానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు ?

ఆదా శర్మ..ఈ పేరు వింటే తెలుగు ఇండస్ట్రీ మరియు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి.తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది.అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది.ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫాన్స్ కు మత్తెకిస్తుంది.ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.తాజాగా ఈ భామ …

Read More »

చంద్రబాబుకు ఊహించ‌ని షాక్…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

అక్ర‌మాల‌ను స‌క్ర‌మం చేసుకోవ‌డం…త‌న‌కు న‌చ్చిన నిర్ణ‌యాన్ని ఆహా ఓమో అని ప్ర‌క‌టించ‌డంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంద‌ని తెలుస్తోంది. త‌న ప‌ద‌వి కాలంలో ఆయ‌న చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముగింపు ప‌ల‌క‌నున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగ‌మ‌నేని ఎస్టేట్ లో రివ‌ర్ క‌న్జ‌ర్వేటివ్ యాక్ట్ కు, న్యాయ‌స్థానం న‌దుల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో ఇచ్చిన …

Read More »

తండ్రి ఒక్క రూపాయి డాక్టర్.. తనయుడు ఒక్క రూపాయి సీఎం.. దేశంలోనే ఇది చరిత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమేఫీజుగా తీసుకునేవారు. ఇక 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్ లో వైఎస్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాయలసీమ వ్యథను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat