Blog Layout

పబ్లిక్ గార్డెన్స్ లో జూన్ 2 వేడుకలు..!!

పబ్లిక్ గార్డెన్స్ లోని సెంట్రల్ లాన్ నందు జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంభందించిన ఏర్పాట్లను ఈ రోజు ఉదయం సి.పార్థ సారధి, ఐ‌ఏ‌ఎస్,ఏ.పి.సి మరియు ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ పరిశీలించడం జరిగింది. ప్రతి నిత్యం సుమారు 15000 నుండి 20000 వరకు పాదాచారులు మరియు 5000 నుండి 6000 ప్రజానీకం సందర్శించే పబ్లిక్ గార్డెన్స్ లో పచ్చదనం పెంపోందించుటకు ఉద్యాన …

Read More »

కరీంనగర్ మేయర్‌పై వెంకయ్యనాయుడు, కేటీఆర్‌ ప్రశంసలు..!!

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించినట్టు నగర మేయర్ రవీందర్‌సింగ్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ రవీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేయర్ రవీందర్‌ సింగ్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు. ” కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం …

Read More »

లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు

ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …

Read More »

ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై …

Read More »

ప్రభాస్.. ఫాన్స్ కి ఇచ్చిన సర్ ప్రైజ్ పోస్టర్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నిన్న ఫాన్స్ కి ఒక సర్ ప్రైజ్ ఇస్తానన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు.దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక్కసారిగా ఆనందంలోకి వెళ్ళిపోయారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.అయితే ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ …

Read More »

టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు

ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటదని స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుంది. 2014 ఓటమి తర్వాత నుంచి జగన్‌ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్‌ వర్క్‌ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హోదా విషయంలో చంద్రబాబు కప్పదాటు వైఖరి, పార్టీకోసం జగన్‌ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో తీసుకున్న జాగ్రత్తలు …

Read More »

‘సైరా’ యూనిట్ పై మండిపడ్డ చిరు..కారణం ఏమిటో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.ఇందులో చిరు పాత్రకన్నా విజయ్ పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతికి సంబంధిచిన కొన్ని సీన్స్ తీసేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంపై చిరంజీవితో చర్చించగా ఆయన …

Read More »

టీడీపీ నేతలే లగడపాటిని పరుగెత్తించి కొట్టే అవకాశం.. మాజీ ఎంపీ కదా పోలీస్ ప్రొటక్షన్ తీసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి …

Read More »

కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!

మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …

Read More »

ఇలాంటి వాడితోనా నేను సినిమా తీసేది..జక్కన్న

జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat