Blog Layout

18ఏళ్ల బాలికకు అండగా కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పద్దెనిమిదేండ్లు వయస్సున్న ఒక బాలికకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం లింగన్నపేట నివాసి కనకట్ల దేవెందర్ బీడి కార్ఖానాలో పనిచేస్తుండేవాడు. అతని సతీమణి బాలమణి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వీళ్లకు పద్దెనిమిదేళ్ళు నిండిన రవళికి ఎదుగుదలలో లోపం ఉంది. అయితే వైద్యులను …

Read More »

ఒక్క వాట్సాప్ మెసేజ్ తో బాలిక ప్రాణం కాపాడిన హారీష్ రావు..

తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాల్లో ఉన్న సంగతి విదితమే. ఆయన ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తనని నమ్ముకున్నవారి గురించే ఆరాటపడుతుంటారు.. ఆలోచిస్తుంటారు.. గత ఏడాది అన్న పెళ్లి రోజు కూడా తన కుటుంబ సభ్యులతో గడపకుండా నాగార్జున సాగర్ వెళ్లి నీళ్ళు వదిలిన మహామనిషి.. ఆ తర్వాత కాళేశ్వరం టూర్.. ప్రాజెక్టుల సందర్శన..బ్లా …

Read More »

“ప‌శ్చిమ గోదావ‌రి” జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ప‌శ్చిమ గోదావ‌రి” జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి కొవ్వూరు : వైసీపీ నిడ‌ద‌వోలు …

Read More »

రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు..!!

భారత స్వతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బాంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను గొప్పగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ …

Read More »

కొడుకు లారీ డ్రైవర్‌…మామ కోడల్ని

మహిళలపై లైంగిక దాడులు అస్సలు ఆగడంలేదు. దేశంలో ఎక్కడో ఒక్క చోట నీచంగా మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడులు జరపడమే కాకుండా అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఈ కామాంధుల నుండి తప్పించుకోలేక, వారి ఆగడాలు భరించలేక ఎందరో మహిళలు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా భర్త ఇంట్లో ఎక్కువ రోజులు ఉండక పోవడాన్ని ఆసరాగా చేసుకున్న మామ లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో భరించలేని కోడలు చివరికి తన చనవు …

Read More »

ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!

వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని …

Read More »

ఎగ్జిట్‌పోల్స్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వైసీపీ

దేశ‌వ్యాప్తంగా ఏడు విడ‌త‌లుగా జ‌ర‌గ‌నున్న పోలింగ్ ప‌ర్వంలో కేవ‌లం చివ‌రి ద‌శ మాత్ర‌మే మిగిలి ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఫ‌లితాల కోసం నిర్వ‌హించే కౌంటింగ్‌పై అంద‌రి ఆస‌క్తి నెల‌కొంది అయితే, ఈనెల 19న ప‌లు మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను విడుద‌ల చేస్తాయ‌ని ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ క‌ల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైఎస్సార్‌సీపీ మీడియా సెల్ ఆధ్వ‌ర్యంలో మే 19న ఎగ్జిట్‌పోల్స్‌ సందర్భంగా టీవీ ఛానళ్లు …

Read More »

చంద్రబాబు ను సైతం షాక్ కి గురిచేసిన అమరావతి టీడీపీ అభ్యర్ధి.. ఇప్పుడు ఏం అంటున్నాడో తెలుసా.?

ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకింత సీరియస్ సబ్జెక్ట్ అయినా విషయం తెలిస్తే నవ్వు రాకుండా మానదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చాలామంది ఇప్పటికే ఒకసారి గెలిచాం కదా.. బాగానే సంపాదించుకున్నాం, మళ్లీ ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి.? మనం సంపాదించిన సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి.? గాలి బావుంటే గెలుస్తాం.. …

Read More »

23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుపడ్డారు.బాబు చేసిన మోసాలకు బుద్ధి చెప్పడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే ఉందని అన్నారు.మే 23న ఫలితాలు వస్తాయి ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కలవడం ఖాయమని చెప్పారు.ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది.ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఇలా ముక్కలవడం ఏమిటని అందరు చంద్రబాబుని ప్రశ్నించి …

Read More »

‘నాని గ్యాంగ్ లీడర్‘ ముహూర్తం ఖరారు..?

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్‘.దీనికిగాను నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుతం శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని.ఇది జూన్ 30నాటికి పూర్తి అవుతుందని చెప్పారు.చిత్రం దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ఈ సినిమా మునుపెన్నడూ లేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat