ఏపీలో ఎన్నికల తరువాత కౌంటింగ్ వేడి ప్రారంభమయ్యింది. కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని లాడ్జీలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 23న కౌంటింగ్ కావడంతో 22వ తేదీనే తమ అనుచరులతో కలిసి కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీనే …
Read More »Blog Layout
ప్రపంచకప్ లో భారత్ కు కలిసొచ్చే అంశం ఇదే..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రానుంది.ఇలాంటి సమయంలో ప్రతీ జట్టు కప్ గెలవాలనే పట్టుదలతో ఉంటారు. ఇండియా,పాకిస్తాన్,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్.ఈ పది జట్లు రెండు గ్రూప్స్ గా ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.దీంతో అందరి దృష్టి ఇంగ్లాండ్ పైనే ఉంది.ఇంగ్లాండ్ కి ఇది హోమ్ పిచ్ కావడంతో 2019 ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగనుంది.ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే..ప్రస్తుతం ఆ …
Read More »కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర..
టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాండ్లుగా టీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే కేంద్రంలో ప్రాంతీయపార్టీలు ముఖ్యభూమిక నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఒక్కోదశ ఎన్నికల …
Read More »నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్
సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …
Read More »రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేసిన రవిప్రకాష్..విజయసాయి రెడ్డి
పరారిలో ఉన్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.అంతే కాకుండా నిజం చెప్పులు తొడుక్కునే లోపు …
Read More »పటాస్ నుంచి తప్పుకున్న శ్రీముఖి..కారణం ఇదేనా?
శ్రీముఖి ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తోచేది పటాస్ షో నే..ఇందులో శ్రీముఖి రవి కలిసి చేస్తారు.వీరిద్దరి కలయికతో షోని సూపర్ హిట్ చేసారు.మంచి కామెడీ స్కిట్స్ చేస్తూ ఈ ఈవెంట్ బాగానే హైలైట్ అయ్యిందని చెప్పాలి.అలాంటి షోకి భాదాకరమైన విషయం ఏమిటంటే..శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకుంది.ఈ విషయం తానే స్వయంగా చెప్పింది.తాను పటాస్ కు ఎంతో రుణపడి ఉన్నానని మల్లెమాల ప్రొడక్షన్స్ తనకి లైఫ్ ఇచ్చిందని …
Read More »రవి ప్రకాశ్ అరెస్ట్..?
ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. …
Read More »యూకే కు మహేష్, వెంకటేష్..కారణం తెలిస్తే షాక్!
చాలా మంది టాలీవుడ్ హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు.వెంకటేష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే క్రికెట్ ఎక్కడ ఉంటే వెంకటేష్ అక్కడే ఉంటాడు.మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.ఇప్పటికే అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.అయితే మన టాలీవుడ్ హీరోలు మహేష్, వెంకటేష్ 10రోజులు యూకే ట్రిప్ కు రెడీ అవుతున్నారు.వీరి ట్రిప్ సినిమా షూటింగ్ కి కాదండి..ప్రపంచకప్ కోసమట.లండన్ లో …
Read More »చలించిపోయిన కేటీఆర్.. ఏమి చేశారంటే..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ను ఏజెంట్ల మోసానికి బలై సర్వసం కోల్పోయిన గల్ఫ్ బాధితుడు ఒకరు నన్ను కాపాడాలని వేడుకుంటూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇల్లంతకుంట నివాసి సమీర్ ఒక ఏజెంట్ కు రూ.ఎనబై మూడు వేలను ఇచ్చి సౌదీకి వెళ్ళాడు. అయితే అక్కడకెళ్ళిన తర్వాత ఒక ఫాం హౌజ్లో పని …
Read More »తెలంగాణ “రైతన్న”కు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »