Blog Layout

ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ హావా..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో …

Read More »

మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ..!!

మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరుపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్  అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో …

Read More »

అల్లు అరవింద్ కు ఎంత కష్టమోచ్చిందే..?

ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ …

Read More »

ఎంపీటీసీ టికెట్ కలిపిన శుభవేళ..!!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రతి ఇంటికి జరుగుతూ అభ్యర్థులు హుషారుగా ప్రచారం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా  టిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు టిక్కెట్లు ఆశించారు.  అయితే అదే మండలానికి చెందిన సీనియర్ నేత …

Read More »

ఏపీలో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులు..!

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్‌ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస …

Read More »

15రోజులకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లులో పూజా హెగ్డే ఒకరు.ఆమె అందం, నటనతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన పూజా..ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుందలో నటించింది.కాని ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.అనంతరం 2017 లో అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం మరియు బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యంలో నటించగా అవి కూడా ఫ్లాప్ …

Read More »

మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..

ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర

ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …

Read More »

చంద్రబాబు నాయుడి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న సీఎం ఇంటిదగ్గర ఎండుగడ్డి తగులబడి పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలనే ఎండుగడ్డిని తగులబెట్టారా.? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే …

Read More »

సేఫ్టీ వాడదాం అంటే విన్నావా…ఇప్పుడు చూడు ఆగం ఆగం అవుతోందని హీరోతో పచ్చిగా హీరోయిన్

టాలీవుడ్ లో మరో RX100 కన్నా దారుణమైన బూతు సీన్లతో ఓ ట్రైలర్ విడుదలైయ్యింది. అదే “డిగ్రీ కాలేజ్ ” అనే సినిమా ఈ సినిమాకు హీరోయిన్ దివ్యరావు, హీరో వరుణ్ లు నటించారు. ఈ సినిమా దర్శకుడు నరసింహా నంది . శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat