Politics దేశంలోనే మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతుంది. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని ప్రకటించడంతో విశాఖకు మరింత క్రేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.. తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తుంది. ఎలాగైనా విశాఖ పార్లమెంట్లు తన ఖాతాలో వేసుకోవాలని …
Read More »Blog Layout
Politics : అదానీ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడుల సంగతి ఏంటి ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత..
Politics బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.. త్వరలోనే ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో కేంద్రంపై బీఆర్ఎస్ ప్రభుత్వం విరుచుకుపడుతూ వస్తుంది.. రైతులకు అందించే సహాయంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశవ్యాప్తంగా ఎందరో రైతులకు సహాయం చేస్తున్నామని ఇప్పటివరకు మోడీ చెప్పుకొచ్చారని కానీ అలా జరగటం లేదని …
Read More »Politics : బొత్స సత్యనారాయణ, విడదల రజిని పొగడ్తలతో చెప్పిన జగన్..
Politics ఉగాది సంబరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ సందర్భంగా ఉగాది కానుకగా పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. ఉగాది సందర్భంగా అందించే పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో వాళ్ళకి కీలక నిర్ణయాలను సైతం తీసుకుంది ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది.. ఈ మేరకు కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం …
Read More »రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని …
Read More »చూపులతో మతి పోగోడుతున్న సౌందర్య శర్మ
జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని మినిస్టర్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్ మాల్ …
Read More »వరంగల్ లో ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ
తెలంగాణ రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్లో తన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించా రు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను ఆ …
Read More »కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్లు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అసెంబ్లీలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి …
Read More »పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగుతున్నాయి.గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి నిన్న మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. కాగా వీళ్ల పెళ్లి రోజే మరో సెలబ్రెటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి గౌతమ్ తాజాగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ముంబైకి చెందిన ప్రముఖ …
Read More »ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »