Blog Layout

రోడ్డుపైనే ప్రథమచికిత్స చేసిన టీఆర్ఎస్ ఎంపీ బూర

భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తాజాగా త‌న వృత్తి ధ‌ర్మాన్ని పాటించి మ‌రోసారి ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఓ బాధితురాలికి స్వ‌యంగా ప్ర‌థమ చికిత్స చేసి వైద్యుడిగా త‌న వృత్తి ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు.న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం ఇనుపాముల వ‌ద్ద ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైదరాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు వెళుతున్న బైక్ ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీ …

Read More »

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫిర్యాదు..ఏమనో తెలుసా..?

ఇవాళ రాజ్ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలిశారు.ఏపీలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్నారని జగన్‌ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని అన్నారు.అంతేకాకుండా పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ …

Read More »

వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్‌.. ఎందుకంటే..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్ అభిమానులు,జగన్ అభిమానులు , సినీ ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే యాత్ర డైరెక్టర్, నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు.అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడుతూ… యాత్ర …

Read More »

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు…

గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్యప్రసాదాన్ని అందచేశారు .మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల …

Read More »

చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …

Read More »

‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు..గూండాలకు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్‌ …

Read More »

“యాత్ర” సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా నటించింది మంగళి కృష్ణ కొడుకే..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ నటించగా జగపతిబాబు తన తండ్రి పాత్ర పోషించారు.ఇక సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా మాస్టర్ దంతులూరు మనోవ్ మిత్ర రెడ్డి నటించడం జరిగింది.ఈయన దంతులూరు కృష్ణ అలియాస్ మంగళి కృష్ణ కొడుకు.ఇతడి …

Read More »

ఈరోజు వరకూ ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టిన యాత్ర

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తెలుగుప్రజలను మెప్పిస్తోంది. వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్‌ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ

ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్‌ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్‌ తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు . విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే అనిత …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా..!

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat