ఐకియా..ప్రస్తుతం ఈ పేరు తెలియనివారంటూ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఇది పెద్ద ఫర్నీచర్ షోరూం.ప్రపంచంలోని చాలా దేశాల్లో ఐకియా షోరూమ్స్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇంత మంచి పేరు ఉన్న ఈ షోరూంలో ఒక వింత కనిపించింది..అంతే అక్కడ ఉన్న కష్టమర్లు షాక్ అయ్యారు.ఇంతకు అసలు విషయానికి వస్తే ఈ ప్రముఖ ఇంటర్నేషనల్ ఫర్నీచర్ షోరూం ఐకియాలో ఎల్ఈడీ స్క్రీన్లో పోర్న్ వీడియో ప్లే అయ్యింది.హాంగ్ కాంగ్ ఐకియా షోరూమ్ …
Read More »Blog Layout
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు..కారుదే హవా
తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతుంది.మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4వేల 479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.ఈ క్రమంలోనే రాత్రి 8.30 గంటల సమయం వరకు ప్రకటించిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన …
Read More »రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని..సహస్ర చండీ మహాయాగం..!!
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం , ఋత్విక్ వర్ణం , …
Read More »రానున్న ఎన్నికల్లో వైసీపీకి 100 సీట్లు..!!
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ,ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టాయి.అయితే ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటిచేస్తారో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.రాష్ట్రంలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. …
Read More »ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైన ఎంపీ కవిత..!!
గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. జనవరి 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు.ఎంపీగా కల్వకుంట్ల కవిత లోక్ సభలో పలు అంశాలపై తన ఆలోచనలను నిర్భయంగా పంచుకుంటున్నారు. పలు …
Read More »ఆ వార్త ఛానెల్ పై కేటీఆర్ ఫైర్..!! ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఓ ఇంగ్లీష్ మీడియా ప్రచురించిన వార్తపై తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర మహాచండీయాగం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే సీఎం కేసీఆర్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం కోసం, దేశానికి ప్రధాని కావాలనే ముఖ్య లక్ష్యంతోనే ఈ రోజు నుంచి ఐదు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు పెరిగిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్–రావాలి జగన్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి వర్గీయులు అవి చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పెద్ద మోసం
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తనని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తానని బరోసా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ మాటలు నమ్మిన ప్రజలు అతనికే ఓట్లు వేసి గెలిపించారు.అయితే ఈ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు.చంద్రబాబు గద్దెనెక్కే నాటికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి.వివిధ రకాల కోతలు, షరతులతో ఉన్నాయంటూ చివరకు రుణాలను రూ.24,500 …
Read More »