Blog Layout

సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …

Read More »

జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!

ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …

Read More »

టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల …

Read More »

జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …

Read More »

చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది

నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఫైర్ అయ్యారు.ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఓడిపోతేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ టీడీపీ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్‌పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని .. ఫెడరల్‌ …

Read More »

జగన్ టీఆర్ఎస్ నేతలను కలవడం నిజంగా ఏపీకీ శాపమా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ ఎమ్మెల్యే కేటీఆర్, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై ర‌క‌ర‌క‌లా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై స‌హ‌జంగానే టీడీపీ విరుచుకుప‌డుతోంది. అయితే, ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ వైర‌ల్ అవుతోంది. ఇదే ఆ మెసేజ్‌. “జగన్ టీఆర్ఎస్ నేతలన కలవడం …

Read More »

ఒంటేరు చూపు టీఆర్ఎస్ వైపు…కాంగ్రెస్‌కు షాక్‌

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒక‌రు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మైపోయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నార‌ని మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి …

Read More »

వ‌రికోల్‌ను…పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని అంద‌రూ ఎందుకు అభినందిస్తున్నారంటే…

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప‌ల్లెలు రాజ‌కీయ చైత‌న్యంతో…రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ప్ర‌జాస్వామ్య‌యుతంగా జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో బ‌రిలో దిగ‌డం అనే ప్ర‌క్రియ కంటే…ఏక‌గ్రీవంతో ముందుకు సాగి ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించుకునేందుకు ఆయా గ్రామాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి స్వ‌గ్రామం వరికోల్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌రికోల్ …

Read More »

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తెలిపారు .అయితే ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని …

Read More »

సర్పంచి ఎన్నిక‌లు..ఈ ఎంపీ, ఎమ్మెల్యే ప్ర‌త్యేక‌త‌ ఏంటో తెలుసా

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్‌గా కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అత్త చెన్నాడి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పదిమంది వార్డుసభ్యులను ఆదివారం గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరెం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చెన్నాడి రాజ్యలక్ష్మితోపాటు మరో నలుగురు నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం రాజ్యలక్ష్మి మినహా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat