Blog Layout

మ‌హిళా బిల్లు…ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌

  టీఆర్ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత కేంద్ర ప్ర‌భుత్వానికి కీల‌క డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌కులాల వారికి ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ప్ర‌వేశ‌పెట్టిన ఈబీసీ బిల్లు అత్యంత వేగంగా పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే అది అన్ని అడ్డంకుల నుంచి క్లియ‌ర్ అయ్యింది. లోక్‌స‌భ‌లోనూ, రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు …

Read More »

బాబు కూట‌మి…ఎంపీ వినోద్ అదిరిపోయే సెటైర్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఢిల్లీ టూర్ల‌పై టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అదిరిపోయే సెటైర్ వేశారు. తాను ఓ కొత్త కూట‌మి ఏర్పాటు చేశాన‌ని ప్ర‌క‌టించుకున్న చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసుకుంట‌న్నార‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తానే కొత్తగా కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చంద్రబాబే వచ్చి చేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో …

Read More »

గొప్ప మ‌న‌సులో తెలంగాణ సృష్టించిన రికార్డ్ ఇది

గులాబీ ద‌ల‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌తో ఇప్ప‌టికే దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న తెలంగాణ రాష్ట్రం మ‌రో గొప్ప నిర్ణ‌యం ద్వారా తన గొప్ప మనసు చాటుకుని.. ఉత్తమంగా నిలిచింది. అవయవాదానాల విషయంలో వివిధ రాష్ర్టాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేర‌కు ఓ జాతీయ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించింది. తెలంగాణలో 2018 సంవత్సరంలో 160 మంది బ్రెయిన్‌డెడ్ పేషెంట్ల నుంచి కీలక …

Read More »

చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యిందా? గెలుపు ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయా?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఒకపక్క జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న్మ‌భూమి, శంకుస్థాప‌న‌ల మీద దృష్టి పెట్టిన బాబు పండుగ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టనున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి అభ్యర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లు పెర‌గ‌క‌పోవ‌డం,ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను న‌మ్ముకుంటే లాభం లేద‌ని మ‌రో కొత్త రాజ‌కీయం మొదలెట్టారు.ఎన్నిక‌ల‌కు ముందు …

Read More »

నాకు త‌గినంత స‌మ‌యం ఇస్తే సినిమా వేరేలా ఉండేది..క్రిష్

కెరీర్‌లో మొద‌లుపెట్టిన మొద‌టి సినిమాతోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గ‌మ్యం సినిమాతో అడుగుపెట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా క‌మర్షియ‌ల్‌గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజ‌యం సాధించ‌లేదు. తాజాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మధ్య విడుద‌లైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన …

Read More »

జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడినందుకే ఇలా జరిగిందా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఆపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ ఇచ్చాపురంలో అసలు జనమేలేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారని సోమిరెడ్డి గనుక నిన్న సభకు వచ్చిఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో …

Read More »

నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు …

Read More »

నేడు తిరుమలకు కాలినడకన జ‌గ‌న్..

ప‌్ర‌జాసంక‌ల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌నున్నారు. తండ్రి బాటలోనే జగన్‌ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …

Read More »

ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా..వైఎస్ జగన్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్‌ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసగించారు. లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ …

Read More »

విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించిన జగన్.. ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న జగన్.. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat