Blog Layout

ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ చేస్తున్న చంద్రబాబు

ఓ వైపు ఫ్యాన్స్‌..మ‌రోవైపు సోద‌రి…ఓవైపు కుటుంబ రాజ‌కీయం మ‌రోవైపు….అండ‌గా నిలుస్తున్న అభిమానులు..ఏది తేల్చుకోవాలి….ఇది ఇప్పుడు నంద‌మూరి తార‌క‌రామారావు జూనియ‌ర్ ప‌రిస్థితి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్‌తో ఆయ‌న ఏం చేయాలో తేల్చుకోలేని దుస్థితి. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బ‌రిలో దింపిన బాబు ఎత్తుగ‌డ‌తో ఎన్టీఆర్ ఈ ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో అప్పటి వరకు ప్రచారంలో …

Read More »

క‌ర్నూల్ జిల్లా మారెళ్ల‌లో బ‌య‌య‌ప‌డ్డ టీడీపీ నేత‌ల బాగోతం..సాక్ష్యాలతో స‌హా

*  158 ఎక‌రాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! *  టీడీపి వ‌ర్గాల అక్ర‌మ‌ణ‌లో ఇనామ్ భూములు..శిథిలావ‌స్త‌లో దేవాల‌యాలు.. *  ప్ర‌జ‌ల చందాలు మాయం…ఆలయాల‌ నిర్మాణం శూన్యం… *  వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవ‌డు అడిగేది…!! *  ఏదేచ్చ‌గా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా ప‌ట్టించుకోని దేవాదాయశాఖ‌..!! ఆ గ్రామానికి నూట యాభై ఎక‌రాల‌కు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …

Read More »

ఖ‌మ్మం జిల్లాకు జ‌వాబిచ్చిన త‌ర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.

ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …

Read More »

ఖ‌మ్మం వేదిక‌గా జాతీయ రాజ‌కీయాలపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …

Read More »

కూట్లో రాయి తీయ‌లేని బాబు..ఏట్లో తీస్తాడ‌..తెలంగాణ‌ను ఉద్దరిస్తాడా?

కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్న సామెత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. అనుభవజ్ఞుడని నమ్మి రాష్ర్టాన్ని చేతిలో పెడితే నాశనం చేసిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే…తెలంగాణ‌ను ఉద్దరించాన‌ని చంద్రబాబు చెప్పుకొనే సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తీరుపై ప‌లువురు స‌హ‌జంగానే సందేహాలు …

Read More »

వీరే టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన‌ర్లు

శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నేటి నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రచారప‌ర్వం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు తోడుగా ప్రచారంచేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే …

Read More »

తెలంగాణ భ‌వ‌న్ క‌ల‌క‌ల‌..గాంధీభ‌వ‌న్ వెల‌వెల

రాజ‌కీయ విశ్లేష‌కుల చూపంతా ఇప్పుడు తెలంగాణ‌భ‌వ‌న్‌…గాంధీభ‌వ‌న్ వైపు ప‌డింది. తెలంగాణ భ‌వ‌న్ తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యాల‌యం కేంద్ర కార్యాల‌యం కాగా…గాంధీభ‌వ‌న్ హ‌స్తం పార్టీ యొక్క రాష్ట్ర కార్యాల‌యం అనే సంగ‌తి తెలిసిందే. ఇది తెలిసిందే క‌దా? ఇందువ‌ల్లే విశ్లేష‌కుల చూపు ఆయా పార్టీ కార్యాల‌యాల వైపు ప‌డుతోందా? అని ఆలోచించ‌కండి. ఇది కాదు కార‌ణం..స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి …

Read More »

ధక్షిణాఫ్రికాలో ” టీఆర్ఎస్ మిషన్ ” ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం 

తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యం లో  వినూత్న ప్రాచార కార్యక్రమం  ” టీఆర్ఎస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు ధక్షిణాఫ్రికా లో ఎన్నారై టీఆర్ఎస్ ధక్షిణాఫ్రికా ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ -ధక్షిణాఫ్రికా  అధ్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు మల్లిక్ అర్జున్ రెడ్డి, …

Read More »

టీఆర్ఎస్‌పై ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ నేత‌కు..ఢిల్లీ పెద్ద‌ల షాక్‌

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌ర్వం తెర‌మీద‌కు వ‌చ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హ‌డావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ …

Read More »

ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేత‌ల‌కు, ప్రజలకు నచ్చనిది?

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు సీనియ‌ర్ నేత‌లంటే లెక్కేలేదా? మంత్రులు అయినా..పీసీసీ అధ్యక్షులు అయినా…జాతీయ స్థాయిలో ప‌ద‌వులు అలంక‌రించిన నాయ‌కులైనా…ఆ పార్టీకి పూచిక‌పుల్ల‌తో స‌మానమా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్రస్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన మర్రి శశిధర్ రెడ్డికి టికెట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat