Blog Layout

బ్రేకింగ్ ఇద్దరు జర్నలిస్టులకు జైలు శిక్ష

రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. గత ఏడాది నుంచి రాఖైన్‌ రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి జర్నలిస్టులు వా లోన్‌, క్వా సూ ఓలు అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగిన కేసులో.. వీళ్ళకు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్‌ కాలం నాటి అఫిషియల్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారనికేసు నమోదు చేశారు. అయితే …

Read More »

సెప్టంబర్ 1నుంచి అమలులోకి వచ్చిన కొత్త 100నోటు

పాత కరెన్సీ స్థానంలో రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది. ఈనెల 1నుంచి కొత్త 100 నోటు అమల్లోకి వచ్చాయి. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం …

Read More »

ముస్లింల ఓట్లు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్ర‌బాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటి చేసిన ముస్లిం అభ్య‌ర్ధుల్లో ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధ‌రించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవ‌టాన్ని కూడా ముస్లింలు వ్య‌తిరేకించారని కూడా తెలుస్తుంది. నాలుగేళ్ళు బిజెపితో …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 140 సీట్లు..!

ఏపీలో జరగబోయో సాధరణ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. వైఎస్ జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి …

Read More »

ఈ నెల 7న సీఎం కేసీఆర్ కీల‌క సందేశం..!

అధికార టీఆర్ఎస్ పార్టీ త‌న దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్‌లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మ‌రో భారీ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య …

Read More »

చంద్రబాబుని ప్రశ్నలతో బయపెట్టిన నాయకుడు ఎవరో తెలుసా?

చంద్ర‌బాబునాయుడుకు మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన ప‌రిపాల‌న చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్ర‌బాబు గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని …

Read More »

హ్యాట్సాఫ్ మంత్రి కేటీఆర్-కారు దిగి..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కె టి ఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. …

Read More »

కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆర్ధమైందా..?

  కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి. కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. …

Read More »

సానియాను ఈవ్‌ టీజింగ్‌కు గురిచేసిన క్రికెటర్ ఎవరో తెలుసా?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ఈవ్‌ టీజింగ్‌కు గురైందా.. దీనికి కారణం ఓ బంగ్లాదేశ్‌ క్రికెటర్ అని తెలుస్తుంది, ఎందుకంటే స్వయంగా ఆమె భర్త, షోయబ్‌ మాలిక్‌ ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. విషయంలోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో ఆడేందుకు షోయబ్‌తో పాటు సానియా కూడా ఢాకా వెళ్లింది. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న సానియాను బంగ్లా క్రికెటర్‌ షబ్బీర్‌ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat