Blog Layout

ఏపీలో వైసీపీ నేతలపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో …

Read More »

పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీలోకి భారీగా చేరికలు…!

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి పెద్ద షాక్ తగులుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి తెలుగు తమ్ముళ్లు భారీగా వలస వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటే..వారికి ఓట్లు వేసే వారు మాత్రం వైసీపీలోకి చేరడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి …

Read More »

సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్‌ …

Read More »

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన 30వేలకు పైగా ఓట్లు సాధించిన నేత వైసీపీలోకి

ఏపీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరో వైపు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి. .నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుంది..దీంతో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు …

Read More »

అందరు ఇండియా ఓడిపోయిన భాదలో ఉంటే రావిశాస్త్రి ఏం చేస్తున్నాడో తెలుసా?

ఓవైపు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోయి భారీ ఓటమితో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఈయన ఇవేమీ పట్టనట్టు కొత్త వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్‌ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, వయసుకూడా చూసుకోకుండా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన …

Read More »

జగన్ తండ్రి మాదిరిగా మాట తప్పడు మడమ తిప్పడు

దివంగత నేత వైఎస్‌ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. ఫాదర్‌ నరేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని,వైఎస్‌ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్‌ పాదయాత్ర చేస్తూ మీ బిడ్డగా వస్తున్నారు, ఆశీర్వదించండి.తండ్రి ఆశయాలను, ఆయన మిగిల్చిపోయిన మంచి పనులను అన్నింటిని నెరవేరుస్తాడని,తప్పుడు రాజకీయాలను …

Read More »

వైఎస్సార్సీపీ హమారా.. జగన్మోహన్ రెడ్డి హమారా.!

టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్‌ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా …

Read More »

సామాజిక, పర్యావరణ బాధ్యతగా 25వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని, గోపికల వేషధారణలతో ముపించారు. ఈ సందర్భంగా ఉట్టి ఉత్సవంలో జగన్‌ పాల్గొని చిన్నారుల చేత ఉట్టి కొట్టించారు. జగనన్న తమ గ్రామం వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపేట గ్రామస్తులు అన్నారు. జగన్ ను చూసేందుకు, …

Read More »

కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!

దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ …

Read More »

మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిన భారత్..

 నాల్గవ టెస్టులో నాలుగో రోజున   జరిగిన మ్యాచ్  లో   ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో  కోహ్లి మొదటి  ఇన్నింగ్స్ లో 46 పరుగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat