ప్రస్తుతం సోషల్ మీడియా,వాట్సప్ ,ట్విట్టర్ ఇలా పలు మాధ్యమాలల్లో ఈ ఫోటో వైరలవుతుంది. అంతే కాకుండా ఈఫోటోను చూసిన ,షేర్ చేస్తున్న.. చూస్తున్న ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు..ఊకోండి ఒక్క ఈ ఫోటో ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించడం ఏమిటి.. విడ్డూరం కాకపోతే.. అయిన ఈ ఫోటోలో అంతగా ఏముంది.. ఒక అవ్వ స్కూల్ కెళ్ళే పాప ఇద్దరు కల్సి ఏడుస్తున్నారు అని తేలిగ్గా తీసుకోకండి. ఈ ఒక్కఫోటోలోనే మ్యాటరంతా …
Read More »Blog Layout
హాస్య బ్రహ్మ సినిమాలు మానెయ్యడానికి కారణం అదేనా.?
తెలుగు సినీ కామెడీ కింగ్, హాస్యబ్రహ్మా, దశాబ్దం పాటు దాదాపుగా విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించి, తనపాత్రకు న్యాయం చేసిన సీనియర్ నటుడు బ్రహ్మానందం.. కారణాలేవైనా ఇటీవల దర్శకులు, రచయితలు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు. దీంతో ఆయన బుల్లితెరపై దృష్టిపెట్టారు. ఛానెల్ స్టార్ మా, బ్రహ్మానందం వ్యాఖ్యాతగా ఒక కామెడీషో ప్లాన్ చేసింది. ఆయన నవ్వించగలిగే కామెడీ యాంగిల్ మీలో ఉంటే …
Read More »బైకు మీద బుడతడు…వీడియో వైరల్..!
బైకు మీద తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాశవత్తు తల్లితండ్రులు కిందపడిన కానీ బుడతడు మాత్రం అలా ఆర కిలోమీటర్ దూరం వెళ్ళి రోడ్డు మీద ఉన్న డివైడర్ మధ్యలో ఉన్న పచ్చిక బైళ్ల మీద పడి సురక్షితంగా బయటపడిన సంఘటన ఒకటి వీడియో రూపంలో సోషల్ మీడియా,వాట్సప్ తదితర మాధ్యమాలల్లో వైరల్ అయిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో ఎంత వాస్తవముందో ఒక లుక్ వేద్దామా ..!కర్ణాటక రాష్ట్ర …
Read More »ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!
కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …
Read More »స్పీకర్ కోడెలకు తృటిలో తప్పిన ప్రమాదం..
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో కోడెలతో పాటు విమానంలో మరో 68మంది ప్రయాణికులున్నారు. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఎయిర్పోర్టులోనే ల్యాండింగ్ చేసినట్లు పైలట్ …
Read More »వైఎస్ జగన్ ప్రేమ, పెళ్లి, కాపురంపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దుమ్ముదులుపుతున్న వైసీపీ సైన్యం..
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు రాజకీయ పెళ్లిళ్లగురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడారు. “ప్రతిపక్షనేతకు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువయ్యిందని నోరు జారారు.. అసలు వైఎస్ జగన్ ఎవరిని ప్రేమించి, ఎవరిని పెళ్లిచేసుకుని, ఎవరితో కాపురం చేస్తారో తెలియజేయాలన్నారు”. జగన్ రాజకీయంగా మాట్లాడిన పెళ్లిళ్ల అంశంపై సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపిపై …
Read More »ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్డీఏ …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు..జగన్ భరోసా కోసం ఎదురుచూపు
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. …
Read More »86 ఏళ్ల రికార్డను తిరగరాసిన హాకీ జట్టు….
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న18వ ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం పసికూన హాంకాంగ్పై జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడింది.పూల్-బి మ్యాచ్లో హాంకాంగ్ను 26-0తో చిత్తుచిత్తుగా ఓడించగా… 86 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 1932, లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో లెజండరీ ప్లేయర్లు ధ్యాన్చంద్, రూప్ సింగ్, గుర్మీ సింగ్లతో కూడిన భారత జట్టు 24-1తో అమెరికాను మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే 1994లో న్యూజిలాండ్ 36-1తో …
Read More »