Blog Layout

చంద్ర‌బాబు స‌భ‌లకు కుర్చీలు, టెంట్లు వేసి.. కూలర్లు పెట్టి ఆహారం పెట్టి డబ్బులిచ్చినా జనం రావట్లేదా.?టీడీపీ గగ్గోలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజుకు చేరుకుంది.. జగన్ కు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దాదాపుగా చివరి దశకు పాదయాత్ర చేరుకుంది. ముండుటెండల్లో సైతం పాదయాత్ర జరిగింది.. అయితే తాజాగా మంత్రి అయ్యన పాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో కూడా జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇసుక వేస్తె రాలనంత జనాలు రావడం, వారిలో కొందరు …

Read More »

బక్రీద్ ను ఎందుకు, ఎలా జరుపుకుంటారో తెలుసా.?

ముస్లింల పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర సౌదీఅరేబియా‌లోని మక్కాకు చేరుకుని మస్జిద్.. ఉల్.. …

Read More »

కేరళకు విరాళం ఇవ్వడం, మెడిసిన్ సరఫరా చేయడంతోపాటు కీర్తి ఇంకేం చేస్తుందో తెలుసా.?

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్‌ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 …

Read More »

ఇలాంటి మంచి వ్యక్తిని అభినందించేవారంతా షేర్ చేసి మద్దతివ్వండి

ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని , అలసిపోయి ,కూర్చున్న ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఎర్లాకులం జిల్లా కలెక్టర్ రాజమానిక్యం….బాధితులకు అండగా నిలిచి, సహాయక కార్యక్రమంలో తాను కూడా ఒక సామాన్యుడిగా పనిచేసి శభాష్ అనిపించు కున్నారు .కేరళలో వరద భీభత్సానికి గురైన పలు ప్రాంతాల్లో ఆర్మీ, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ తదితర సంస్థలకు చెందిన జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా …

Read More »

తూగో జిల్లాల్లో పెల్లుబికిన యువత ఆగ్రహం.. సోషల్ మీడియాలో వార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున వికాస వారి జాబ్ మేళ నిరుద్యోగులకు శాపంగా మారింది.ఈ వికాస టీం గడిచిన 8నెలలుగా జిల్లా లోని పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పటవల, అమలాపురం,అనపర్తి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేల అద్వర్యంలో జాబ్ మేళ లు నిర్వహించారు. ఐతే ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది..కానీ ఇప్పటికి జాయినింగ్ లెటర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. జాబ్ మేళ కి వచ్చిన …

Read More »

నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు .. బహిర్గతం

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ..ఏ విధంగా …ఎలా ఉంటాయో చెప్పి తెలుగు సినీ ప్ర‌పంచంలో క‌ల‌క‌లం రేపిన వ‌ర్త‌మాన న‌టి శ్రీరెడ్డి. వెండితెర వెనుక జ‌రిగే చీక‌టి భాగోతాల చిట్టాలు చాలానే విప్పి ఒక సంచలనం రేపింది . తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్ల‌లు విప‌రీతంగా వాడుకుంటున్నార‌ని.. అనేక సంద‌ర్భాల్లో హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లే కాకుండా రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌ర కూడా …

Read More »

ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర ‌శ్రీకాకుళం చేరిన రోజునా.? 

కొండ్రు మురళీ మోహన్.. ఈయన ఓ మాజీమంత్రి. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో డోలాయమాన స్థితిలో పడిపోయిన చాలామందిలో కాంగ్రెస్ లీడర్లలో ఈయన కూడా ఒకరు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి యువకుడు, విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నియోజకవర్గాన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

Read More »

దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక …

Read More »

చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు

కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ..!

ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు ఆయనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ. ఈ నేపథ్యంలో గత పన్నెండు రోజులుగా భారీ వర్షాలతో,తీవ్రమైన వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే.. వరదలతో ,వర్షాలతో అనాధికారంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat