Blog Layout

ఏపీలో మాజీ ఎంపీ కన్నుమూత..!

 మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్‌ తరఫున విజయవాడ పార్లమెంట్‌ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి …

Read More »

ఏపీ మాజీ ఎంపీ మృతి..!

ఏపీలోని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందిన మాజీ ఎంపీ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు.. ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె అయిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు మృతి చెందారు. మాజీ ఎంపీ మృతి పట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు..

Read More »

అట‌ల్‌జీ అంత్య‌క్రియ‌ల సాక్షిగా…కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్ర‌హం

ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్‌లో మొమోరియల్‌ …

Read More »

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో చీలిక‌..పార్టీ ఫిరాయింపుకు రెడీ..?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ నేత‌లుగా ముద్ర ప‌డ్డ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో చీలిక వ‌చ్చిందా? అన్నాద‌మ్ములైన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య లుక‌లుక‌లు తారాస్థాయికి చేరాయా? అంటే అవున‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది మీడియాలో. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చిన్న‌వారైన‌ రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నట్టు జ‌రుగుతోంది. టీపీసీసీ ఉత్తమ్ మీద ఒంటికాలి మీద లేచిన కొమటి రెడ్డి బ్రదర్స్.. ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో …

Read More »

సీఎం కేసీఆర్ పెద్ద‌మ‌న‌సు..కేర‌ళ‌కు రూ.25 కోట్ల స‌హాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రోమారు త‌న విశాల హృద‌యాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి భారీ విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ తరఫున రూ. 25 కోట్లను తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర …

Read More »

డీఎస్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా..?

రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా? త‌న త‌న‌యుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ విష‌యంలో ఆయ‌న వైఖ‌రి రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆమోదించే విధంగా లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి …

Read More »

అందరి సృష్టిని ఆకర్షిస్తున్న ” యూటర్న్ ” ట్రైలర్..!!

తాజాగా అక్కినేని సమంత నటిస్తున్న చిత్రం యూటర్న్.ఈ సినిమా వచ్చేనెల 13న విడుదలకానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోశాల్మిదియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది.పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య …

Read More »

కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat