మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన …
Read More »Blog Layout
దేశం ఒక గొప్ప రాజ నీతిజ్ఞుడిని, గొప్ప నేతను కోల్పోయింది..!
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వాజ్పేయి మరణం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది. వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు. వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు, వాజపేయి కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా …
Read More »వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?
అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి …
Read More »సెక్స్ వర్కర్ పాత్రలో తెలుగు హీరోయిన్ ..!
టాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన గూఢచారి మూవీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శోభిత దూళిపాళ్లకు మంచి ఫాలోయింగ్ మొదలైంది.దీంతో ఈ ముద్దుగుమ్మకి వరస ఆఫర్లు వస్తున్నాయి.లిప్ లాక్స్, వేశ్య క్యారెక్టర్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది.దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ మాజీ మిస్ ఇండియాని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం మలయాళంలో ఈ హాట్ …
Read More »అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..
మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు. అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు.. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో వాజ్పేయి జన్మించారు. చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా …
Read More »మచ్చలేని మంచి మనిషి.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ కన్నుమూత
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న వాజ్పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత …
Read More »లక్ష్మీదేవి మాటలు విన్న జగన్.. ఏం చెప్పారంటే.. ?
కూలీ చేస్తేగానీ.. పూటగడవని చోట ఏ ఒక్కరికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ పరిస్థితి తిరగబడినట్టే. అలాంటిరికి అండగా నిలబడాలనే ఆలోచనతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి.. ఎన్నో గడపల్లో సంతోషాలను నింపారు. అదే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. ప్రజ సంక్షేమం కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను దారి పొడవున ఎంతో మంది కలుస్తున్నారు. దివంగత …
Read More »విరాట్ కోహ్లీకి సహాయం చేయండి..!
ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి సాయం చేయాలని అభిప్రాయపడుతున్నారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. లార్డ్స్ టెస్టులో ఉమేశ్ యాదవ్ను తప్పించి కుల్దీప్కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు లేవనెత్తాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన ప్లేయర్ వరుసగా రెండవ మ్యాచ్ ఆడడం చూడలేదు .ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ …
Read More »ఇంటెలిజెన్స్ రిపోర్టుతో చంద్రబాబు, యనమలకు ముచ్చెమటలు..!
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో ప్రజా సంకల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వరసకు చెప్పడం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు అసాధారణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జనసముద్రాన్ని చూడగానే టీడీపీలో తీవ్ర స్థాయిలో కలకలం మొదలైనట్టు సమాచారం. మంత్రి యనమలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ పోటెత్తిన జనమే నిదర్శనమని రాజకీయ పండితులతోపాటు టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. …
Read More »బీకాంలో ఫిజిక్స్.. జయంతికి.. వర్ధంతి శుభాకాంక్షలు తరహాలో.. మరో కొత్త..!
దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చేతికి మైక్ దొరికినప్పుడల్లా ప్రసంగాలతో ఊదరగొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభవాన్ని మాటలు మార్చడంలో ఉపయోగిస్తుంటారు.. ఆ క్రమంలోనే ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లలో 40 మాటలు మార్చారు.. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.. ఇంతకీ ఆయన ఎవరంటే.? సీఎం చంద్రబాబు అనే సమాధానం ఇస్తున్నారు …
Read More »