Blog Layout

చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు..!

వైఎస్ఆర్ జిల్లాలోని ల‌క్కిరెడ్డిప‌ల్లి మండ‌లం ఈడిగ‌ప‌ల్లి గ్రామంలోని రేష‌న్ షాపు ఇది. ఇక్క‌డ బియ్యం, పంచ‌దార‌తోపాటు మ‌ద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేష‌న్ షాపు స‌రుకుల‌తోపాటు.. అడుగ‌డుగునా.. మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నా అధికారుల‌కు చీమ‌కుట్టిన‌ట్ల‌యినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ దందా జ‌రుగుతుండ‌టంతో అధికారులు ఆ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. సివిల్ స‌ప్లై శాఖ కూడా చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా …

Read More »

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..!

సీఆర్డీఏ జారీ చేసిన అమ‌రావ‌తి బాండ్ల‌కు గిరాకీ ఏర్ప‌డింది. బ్యాంకుల‌కంటే అధికంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని చెప్ప‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు స్టాక్ మార్కెట్‌లో బాండ్ల‌కు మంచిన వ‌డ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో బ‌ఢా పెట్టుబ‌డిదారులు సీఆర్డీయే బాండ్ల‌ను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వ‌డ్డీకంటే అద‌నంగా మూడుశాతం రావడం ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీగా నిల‌వ‌డంతో షేర్ మార్కెట్‌లో డ‌బ్బులు పెట్టేవారంతా అమ‌రావ‌తి బాండ్ల‌లో …

Read More »

వాజ్‌పేయి ఆరోగ్యం సీరియ‌స్‌..!!

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం సీరియ‌స్‌గా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న్ను ప్రధాని మోడీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.వాజ్‌ పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. …

Read More »

రాహుల్ రాక‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్‌

  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొడుతూనే..క‌ల‌ల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేత‌ల‌కు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం  మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్‌లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …

Read More »

దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు..సీఎం కేసీఆర్

రానున్న దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మంచినీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెట్టని ..60 వేల కోట్లు నీటిపారుదలశాఖలో ఖర్చు పెట్టామని అన్నారు.లక్ష 70 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు.రైతులకు 24 గంటల ఇస్తున్నామన్న కేసీఆర్..త్వరలోనే మంచి నీటిని అందిస్తామని చెప్పారు.కృష్ణా, …

Read More »

దేశ చరిత్రలో… కంటి వెలుగు ఒక చరిత్రాత్మకం..సీఎం కేసీఆర్

గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో కంటివెలుగు కార్యక్రమం ఓ చరిత్రాత్మకం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. 3 కోట్ల 70లక్షల మందికి ఉచితంగా పరీక్షలు చేయించి, అవసరమైతే ఆపరేషన్లను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ అంటే ప్రజల్లో భయం ఉంటుందని..అలాంటి భయం అవసరంలేదన్నారు. కంటి పరీక్షలను …

Read More »

నాటి నాయకుల త్యాగ ఫలితమే నేడు జాతి అనుభవిస్తున్న ఫలం-NOA కన్వీనర్ లక్ష్మణ్.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సేవ సమితి, గీతం కల్చర్ & సోషల్ ఆర్గనైజేషన్.మరియ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ ఎంపీలోయ్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎనమిది తండా పెద్దవురా మండలం ,నల్గొండ జిల్లాలోని రామవత్ భోజ్య నాయక్ గారి స్వగృహం నందు బంజారా జాతి గాంధీ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ ఘాటు మాట్లాడుతూ తన పూర్వ అనుభవాలను నెమరివేసుకున్నారు.అప్పటి నాగార్జున …

Read More »

స్వాతంత్ర్యదినోత్సవం నాడు చంద్రబాబు చేసిన “నాలుగు” తప్పులు.. జగన్ ఏం చేసారో తెలుసా.?

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …

Read More »

భారత్-పాక్ మూడు సరిహద్దుల్లో మిఠాయిలు పంచుకున్న సైనికులు ఎక్కడెక్కడో తెలుసా.?

భారత 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శత్రుదేశాలైన భారత్ పాకిస్తాన్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పంజాబ్‌లోని వాఘా- అటారీ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ దళాలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కూడా సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్‌బరి పోస్టు వద్ద బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దళాలు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat