భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభైన కొద్ది నిమిషాలకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. రెండో రోజు రెండో ఓవర్లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్ను కోల్పోయింది. 90వ ఓవర్లో ఉమేష్ యాదవ్ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న కర్రన్(24)… వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి …
Read More »Blog Layout
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »అల్వాల్ రైతు బజార్ ను అద్భుతంగా తిర్చిదిద్దుతాం..!!
అల్వాల్ రైతు బజార్ ను సీఎం ఆదేశాల మేరకు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ కు ఆనుకుని ఉన్న కంటోన్మెంట్, రైల్వే, ఆర్ అండ్ బిలకు సంబంధించిన స్థలం కొంత తమకు అప్పగిస్తే అల్వాల్ రైతు బజార్ ను …
Read More »స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సంక్షేమ పథకాల అమలులో..అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. కార్మికుల కోసం కృషి చేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఎవ్వరూ ప్రవేశపెట్టలేని పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి …
Read More »ప్రమాణం సాక్షిగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తాం..కాపు నేతలు
2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి..నేడు టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతీరేకత తెచ్చుకున్నారు. కనుక నేను అమలు చేయలేని హామీలు ఇవ్వను అని జగన్ చేప్పిన సంగతి తెలిసిందే . కాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అనడంతో వైసీపీ బలం ఏమీటో ప్రజలకు తెలిసిపోయింది. ఆ బలం ఏమిటో తెలుసా…అధినేత జగనే అంటున్నారు. అందుకే రెండు రోజులు క్రితం రెండు …
Read More »సమంతకు అక్కినేని నాగార్జున ఛాలెంజ్..!!
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కోడలు అక్కినేని సమంతకు ఛాలెంజ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగోవిడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా ముందుకు కొనసాగుతుంది.ఈ క్రమంలోనే తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటివల ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఇంటి ఆవరణంలో మూడు మొక్కలు నాటి సిని యాక్టర్ అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ …
Read More »సిర్పూర్ పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.ఈ మిల్లు రీ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారని చెప్పారు.ఓ వైపు మూత పడిన …
Read More »ఊరిలో సగంమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రావూరులో ఉద్రిక్తత
తాజాగా నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకుని విచారించారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ …
Read More »బెజవాడలో చాలాకాలం తర్వాత బయటకొచ్చిన కాంగ్రెస్ నేతలు..!
చాలాకాలం తర్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒకరోజు వచ్చింది. పార్టీ కళకళలాడింది. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కదలికలు కనిపించాయి. గత నాలుగేళ్లుగా అడదడపా ధర్నాలు, ప్రకటనలు తప్ప ఏపీలో కాంగ్రెస్ సందడి లేదనే చెప్పాలి. నిన్న మళ్లీ విజయవాడలో కాంగ్రెస్ కార్యాయలం వద్ద పండగవాతావరణ కనిపించింది. కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చారు. అసలు ఈ హడావిడి మొత్తానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ …
Read More »తొలిసారి ఎన్నికల బరిలోకి వైసీపీ నుండి “రాజవంశ” మహిళ.. టీడీపీలోఆందోళన..!
అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విజయనగరం వంశ రాజుల వారసురాలిగా అదితి 2019 బరిలో ఉంటారని సమాచారం.. అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన ఈమె కొంతకాలంగా పలు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కార్యకర్తలను కలుస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రాజవంశస్తులు మొదటి …
Read More »